మాజీ ఎంపీ పొంగులేటి మూడు పడవల ప్రయాణం!

మాజీ ఎంపీ పొంగులేటి మూడు పడవల ప్రయాణం!

ఆయనో మాజీ ఎంపీ. పలుకుబడి బాగానే ఉంది. కానీ పనుల దగ్గరకొచ్చే సరికే దెబ్బ పడుతోందట. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే సమస్య రిపీట్  కావడంతో ఆయన ఓ కొత్త పంథా ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. ఒకే పడవపై కాలు పెడితే ఫ్యూచర్ ఎలా ఉంటుందోనని భావించిన ఆయన.. మరో రెండు పడవల్లోనూ ఖర్చీఫ్ వేసి పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆయనెవరు..? ఖర్చీఫ్ ఎక్కడేశారో మీరే చూడండి.