కామారెడ్డి జిల్లా : డ్వాక్రా గ్రూపులో రుణం ఇవ్వలేదని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన 3 రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజంపేట మండలం, కొండాపూర్ గ్రామానికి చెందిన కీసరి వెంకవ్వ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వారం రోజుల క్రితం డ్వాక్రా గ్రూపుకు రూ. 3 లక్షల రుణం వస్తే, మిగతా సభ్యులు తీసుకుని తనకు ఇవ్వలేదని మనస్థాపం చెందింది వెంకవ్వ. అప్పు తెచ్చి రుణం కట్టానని.. అయినా రుణం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం వెంకవ్వ కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు డాక్టర్లు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు.
డ్వాక్రా రుణం ఇవ్వలేదని మహిళ ఆత్మహత్యాయత్నం
- తెలంగాణం
- January 12, 2021
లేటెస్ట్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- IPL 2024: స్వదేశానికి వెళ్ళిపోయిన కగిసో రబడా.. కారణమిదే!
- V6 DIGITAL 15.05.2024 EVENING EDITION
- Ranbir Kapoor Ramayana: మూడేళ్ల పాటు రణబీర్ రామాయణం షూటింగ్..బడ్జెట్ ఎంత..రిలీజ్ ఎప్పుడు?
- రాజముద్ర : CAA ఫస్ట్ బ్యాచ్ సర్టిఫికెట్స్ కేటాయింపు..!
- SRH vs GT: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ప్రత్యేక బస్సులు నడపనున్న TSRTC
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- యూనివర్సిటీలకు కొత్త వీసీలు.. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్
- నల్లిబొక్క ఆగం జేసె!.. వృద్ధుడి గొంతులో ఇరుక్కున్న బోన్ తొలగించిన డాక్టర్లు
- రైతులకు అన్యాయం చేస్తే రోడ్డెక్కుతం: కేటీఆర్
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ