హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరద నీటికి గల్లంతై కొందరు, వానలకు తడిసి మట్టిగోడల కింద పడి మరికొందరు ప్రాణాలు విడుస్తున్నారు. సెల్లార్లలోకి వర్షపునీరు చేరడంతో నగరంలోని దిల్సుఖ్ నగర్ లో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పాత ఇళ్లు కూలిపోతున్నాయి. ఇప్పటికే పాతబస్తీలో ఇల్లు కూలి పలువురు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా పాతబస్తీలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. శాలిబండలో హఠాత్తుగా ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో గోడ పక్కన ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా కూలింది. గోడ కూలుతున్న సమయంలో వెంటనే మహిళ గమనించి పక్కకు పరిగెత్తింది. దీంతో ఆమె సేఫ్గా బయటపడింది. లేదంటే ఆ గోడ కింద పడి ఆమె ప్రాణాలు కోల్పోయేది. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి.
హఠాత్తుగా కూలిన గోడ.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మహిళ (వీడియో)
- హైదరాబాద్
- October 15, 2020
లేటెస్ట్
- వడ్ల కొనుగోళ్లను స్పీడప్ చేయాలి
- పట్టభద్రులను మోసం చేసింది కేసీఆర్ ఫ్యామిలీ : తీన్మార్ మల్లన్న
- చిన్న కాళేశ్వరం పనుల పరిశీలన
- కొత్త న్యాయచట్టాలపై అవగాహన పెంచుకోవాలి : డీసీపీ కోటేశ్వర రావు
- సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి నేత్ర దానం
- కామారెడ్డిలో మౌలిక వసతుల కల్పనకు కృషి
- ఆదిలాబాద్ జిల్లాలో రంగులు వేసి విత్తనాల అమ్మకాలు
- తండాలోని ఇండ్లకు కరెంట్ షాక్
- డీఆర్డీఏ రికార్డు రూమ్లో మంటలు..కాలిబూడిదైన పాత ఫైల్స్
- నేషనల్ మాస్టర్స్ గేమ్స్లో .. సింగరేణి రిటైర్డు ఉద్యోగులకు గోల్డ్ మెడల్స్
Most Read News
- మిథాలీ రాజ్తో పెళ్లి.. మౌనం వీడిన శిఖర్ ధావన్
- విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం...
- T20 World Cup 2024: జడేజాకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ తుది జట్టును ప్రకటించిన యువరాజ్ సింగ్
- T20 World Cup 2024: నాయకుడిగా బాబర్.. వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన పాకిస్తాన్
- ఐఐటీలు చదివినా.. జాబ్స్ రాకపాయె: అయ్యో.. క్యాంపస్ ప్లేస్మెంట్లో నిరాశే
- T20 World Cup 2024: భారత క్రికెట్ జట్టు అమెరికా పయనం.. ఆ ఐదుగురు స్వదేశంలోనే
- డిగ్రీ పట్టా అందుకున్న సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్
- పరకడుపునే నీరు తాగితే లాభాలేంటి.. ఎన్ని గ్లాసులు తాగాలి..
- అవినీతి ఆరోపణలు.. ఆరుగురు ఆఫీసర్లపై సర్కార్ వేటు
- ఇకపై హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చాలా ఈజీ.. వివరాలిగో..