మెహిదీపట్నం, వెలుగు: ఆన్లైన్ ఫ్రెండ్ షిప్చేసిన ఓ యువతి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడుగుతుండగా మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లంగర్ హౌస్ లక్ష్మినగర్ ప్రాంతానికి చెందిన శివశంకర్ నాయక్ (24) ప్రైవేటు ఎంప్లాయ్. కొంతకాలంగా అతడు ఓ యువతితో ఆన్లైన్లో ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెకు అతడు పంపించిన ఫొటోలు, వీడియోతో డబ్బులు డిమాండ్ చేస్తూ ఇయ్యకుంటే సోషల్మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్చేస్తోంది. దీంతో పరువు పోతుందని తీవ్రమనస్తాపంతో అతడు గురువారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. తమ కొడుకు సూసైడ్కు వీడియో కాల్ లో మాట్లాడిన యువతినే కారణమని ఆరోపిస్తున్నారు. లంగర్హౌస్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.
యువతి బ్లాక్ మెయిల్.. యువకుడు సూసైడ్
- హైదరాబాద్
- August 13, 2021
లేటెస్ట్
- గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్కుమార్రెడ్డి
- గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
- మోదీ మహిళా పక్షపాతి : బండి సంజయ్
- రాజ్యాంగాన్ని మార్చే కుట్ర : ఆకునూరి మురళి
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు