కానిస్టేబుల్​ ఉద్యోగాలు సాధించిన వారికి సన్మానం

కానిస్టేబుల్​ ఉద్యోగాలు సాధించిన వారికి సన్మానం

కామారెడ్డి, వెలుగు: ఇటీవల వెలడించిన పోలీస్​ కానిస్టేబుల్ ​ఫలితాల్లో సెలక్ట్​ అయిన 22 మంది యువకులను కామారెడ్డి జిల్లా మున్నురుకాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. సంఘం జిల్లా ప్రెసిడెంట్​ మామిండ్ల అంజయ్య మాట్లాడుతూ.. వృత్తిరీత్యా రాణించాలని కాంక్షించారు.

జిల్లా జనరల్ సెక్రెటరీ పెట్టిగాడి అంజయ్య, ప్రతినిధులు ఆంజనేయులు, శ్రీకాంత్, హన్మండ్లు, కృష్ణ, శేఖర్, లింగం, శ్రీనివాస్​రావు, బాజ లలిత పాల్గొన్నారు.