400 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది: తుడి దేవేందర్ రెడ్డి

 400 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది: తుడి దేవేందర్ రెడ్డి

ఈనెల 20నుంచి YS షర్మిల పాదయాత్ర మొదలవుతుందన్నారు YSRTP అధికార ప్రతినిధి తుడి దేవేందర్ రెడ్డి. చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట యాత్రను ప్రారంభిస్తారన్నారు. 90 అసెంబ్లీ, 14 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 400 రోజుల పాటు యాత్ర జరుగుతుందన్నారు దేవేందర్ రెడ్డి. యాత్రకు ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఉండవనే అనుకుంటున్నామన్నారు.