హైదరాబాద్: బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిరుద్యోగ దీక్షకు అనుమతి లేకున్నా దీక్షకు కూర్చోవడంతో పోలీసులు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్లు సాధిస్తామన్నారు. నిరుద్యోగ దీక్షకు అనుమతివ్వకపోవడంపై నిరసన తెలుపుతూ.. బోడుప్పల్ నుంచి మేడిపల్లి పీఎస్కు పాదయాత్రగా బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు మరియు పోలీసులకు మధ్య కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. యువకులు, ఆ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను లోటస్ పాండ్కు తరలించారు.
వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- హైదరాబాద్
- September 21, 2021
లేటెస్ట్
- అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది
- చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
- గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
- Baak Movie: తమన్నా, రాశి ఖన్నాల బాక్ వెనక్కి వెళ్ళింది..దిల్ రాజు మూవీ కూడా!
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
- ఎండలతో పాటు కరెంట్ బిల్లు పెరుగుతుందా... అయితే ఇలా తగ్గించుకోండి..
- CSK vs LSG : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో
- ఏమైందీ : రత్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..క్షమాపణలు చెప్పిన విశాల్..కారణం ఏంటంటే.?
- ఫస్ట్ ఓపెన్ AI ఎంప్లాయిగా ప్రజ్ఞా మిశ్రా..ఎవరీ ప్రజ్ఞా మిశ్రా ?
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!
- దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా