కోల్కతా: బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను దోచుకుంటోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై ఆమె విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. దేశంలో ధరలు పెరుగుతున్నా కేంద్రం పట్టించుకోనట్లు వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. గ్యాస్ సిలిండర్ల రేట్లు, చమురు ధరలను పెంచడం సరికాదంటూ ఫైర్ అయ్యారు. పన్నులు తగ్గించాలనే ఆలోచన కేంద్రానికి లేదని తెలిపారు. కేంద్ర సర్కార్ వెంటనే ఎల్పీజీ ప్రైజ్ను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలను దోచుకుంటోంది
- దేశం
- March 8, 2021
లేటెస్ట్
- ఇండియా కూటమిదే గెలుపు : భట్టి విక్రమార్క
- వారంలోగా బకాయిలు చెల్లించకపోతే.. జీవన్ రెడ్డి మాల్ను స్వాధీనం చేస్కోండి : హైకోర్టు
- చత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
- 280 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
- చిన్న తప్పుచేసినా ఓటు చెల్లదు.. ఎమ్మెల్సీ ఓటు వేసేదిలా..
- నామినేటెడ్ పోస్టుల్లో చాన్స్ ఇవ్వండి .. సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ, టీజేఎస్ విజ్ఞప్తి
- కామారెడ్డి డీఎంహెచ్వో సస్పెన్షన్
- బీఆర్ఎస్ లీడర్పై హత్యాయత్నం
- ఆరో విడతలో 61% పోలింగ్
- కేంద్రం గోడౌన్లను తగ్గించడం వల్లే సమస్యలు : వివేక్ వెంకటస్వామి
Most Read News
- సెలక్ట్ అయితే చాలు: చదివిస్తారు.. కొలువిస్తారు
- తెలంగాణ షిర్డీ ఎక్కడుందో తెలుసా..
- Manjummel Boys: వేశాడు.. బాగా వేశాడు.. ఇళయరాజాకు మంజుమ్మల్ బాయ్స్ నిర్మాత సాలిడ్ కౌంటర్
- జూన్ 12నుంచి స్కూల్స్ ప్రారంభం..టైమింగ్స్ ఇవే
- షుగర్ పేషంట్స్ మామిడి పండు కూడా తినొచ్చట... ఎలాగో తెలుసా....
- మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
- పోస్టాఫీసులో మంత్లీ ఇన్ కమ్ స్కీమ్.. నెలనెలా రూ.9వేలు పొందొచ్చు.. వివరాలివిగో
- ఇల్లెక్కిన ఆటో.. డ్రైవర్ను అభినందించిన నెటిజన్లు.. అసలు విషయం తెలిస్తే షాక్
- విడాకుల దిశగా హార్దిక్- నటాషా జోడి.. ఆస్తిలో భార్యకు 70 శాతం వాటా!
- ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. డెలివరీ బాయ్ ప్లాన్ తెలిస్తే షాక్