ఒలింపిక్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

ఒలింపిక్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో భారత దిగ్గజం పీవీ సింధు సెమీస్ లోకి దూస్కెళ్లింది. క్వార్టర్ ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి  యమగూచి పై 21/13,22/20 తేడాతో విజయం సాధించింది. సెమీస్ లో గెలిస్తే సింధుకు పతకం వస్తుంది. కీలక మైన మ్యాచ్ లో తొలి సెట్ లో విజృంభించి ఆడిన సింధు..రెండో సెండో సెట్ లో కాస్త తడబడింది.అయినా వెంటనే తేరుకుని  యమగూచిపై విక్టరీ సాధించింది. ఈ సారి ఎలాగైనా  ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలనే తపనతో ఆడుతున్న సింధు.. మరో రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే తన కల నెరవేరుతుంది.
/