శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం రంగోయి సున్నా దేవి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏ. ఆర్. పోలీస్ ఎచ్చెర్ల కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. రోడ్డు క్రాస్ చేస్తున్న పోలీసుల బొలెరో వాహనాన్ని లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనం నుజ్జు నుజ్జు అయింది. డ్యూటీలో భాగాం వెళ్తున్న నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు స్పాట్ లో చనిపోయారు. బైరిసారంగపురంలో జవాను మృతదేహాన్ని అప్పగించి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
పోలీసు వాహనాన్ని ఢీకొన్న లారీ.. నలుగురు పోలీసుల మృతి
- ఆంధ్రప్రదేశ్
- August 23, 2021
లేటెస్ట్
- Mad Sequel: మ్యాడ్ సీక్వల్ టైటిల్ రివీల్..షూటింగ్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్!
- భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
- రైతు బంధుపై చర్చకు సిద్ధం:భట్టి విక్రమార్క
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
- ఫోన్ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Tillu Square Box Office: ఐపీఎల్ నడుస్తున్న ఏంపర్లేదు..టిల్లూ స్క్వేర్కు రూ.100 కోట్లు పక్కా: ప్రొడ్యూసర్ నాగ వంశీ
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?