న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం 50వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా 45వేల దిగువకు చేరాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,877 మంది కరోనా బారినపడ్డారు. ఈ సంఖ్య శనివారం కన్నా 11శాతం తక్కువ. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి 50వేలలోపు కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన 24 గంటల్లో 684మంది వైరస్ కారణంగా చనిపోయారు. భారత్లో ఇప్పటి వరకు 4,26,31,421 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. చనిపోయిన వారి సంఖ్య 5,08,665కు చేరింది. మొత్తం కేసుల్లో 4,15,85,711 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 5,37,045 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 3.17శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.55శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 172.81 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
భారీగా తగ్గిన కొవిడ్ కేసులు
- దేశం
- February 13, 2022
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు