నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ కార్పొరేషన్ మేయర్గా ఎన్నికైన బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ మేయర్మహ్మాద్ అష్రఫ్అలీ ఆమెర్ బుధవారం కలెక్టర్ చంద్రశేఖర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని చాంబర్లో కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందజేశారు.
అనంతరం కలెక్టర్నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, నల్గొండ కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహాన్రెడ్డి, మధుసూదన్రెడ్డి ఉన్నారు.
