సందడిగా బుక్ఫెయిర్ షురూ

సందడిగా బుక్ఫెయిర్ షురూ

ఎన్టీఆర్​ స్టేడియంలో నేషనల్​ బుక్​ ఫెయిర్ శుక్రవారం షురూ అయ్యింది. ఈసారి లోకకవి అందెశ్రీ పేరుతో పెట్టిన పుస్తకాల పండుగలో బుక్ స్టాళ్లతోపాటు తెలంగాణ వంటకాలతో ఫుడ్ కోర్టులు, యువతకు డ్రగ్స్​, మొబైల్ ​వాడకం వల్ల కలిగే నష్టాలు, సైబర్​ నేరాలపై అవగాహనకు ప్రత్యేకంగా సెల్ఫీ స్పాట్ ఏర్పాటు చేశారు. 11 రోజులపాటు జరిగే బుక్​ఫెయిర్​లో తొలిరోజు రద్దీ తక్కువగా కన్పించింది. – వెలుగు, ముషీరాబాద్