అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో పేలుడు సంభవించింది. ఇవాళ ఉదయం ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కాన్వాయ్ ని టార్గెట్ చేస్తూ బాంబు దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో సుమారు 10 మంది మృతిచెందగా…మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతంలో అఫ్గాన్ ఇంటెలిజెన్స్ సర్వీసులో పనిచేసిన సలేహ్కు పేలుడుతో స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ఘటన తర్వాత భారీ స్థాయిలో పొగు కమ్ముకుంది. అఫ్గాన్ అధికారులు, తాలిబన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న ఈ సమయంలో బాంబు దాడి జరిగింది. తాలిబన్ను వ్యతిరేకిస్తున్న వారిలో సలేహ్ ఒకరు. అయితే ఈ దాడికి తాము కారణం కాదంటూ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది. సలేహ్పై జరిగిన బాంబు దాడి ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది.
కాబూల్ లో పేలుడు..10 మంది మృతి
- విదేశం
- September 9, 2020
లేటెస్ట్
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- ప్రజ్వల్పై రేప్ కేసు .. ఎక్కడున్నా రప్పిస్తాం : సీఎం సిద్ధరామయ్య
- భయపడకండి.. పారిపోకండి: రాహుల్ గాంధీపై మోదీ విమర్శ
- హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్ర : హరీశ్రావు
- కేసీఆర్ గో బ్యాక్..పదేండ్ల పాలనలో జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని ఫైర్
- రాయ్బరేలీలో రాహుల్ ఓడిపోతరు : అమిత్ షా
- వచ్చేసారి సిరిసిల్ల పీడనూ వదిలిస్త : సీఎం రేవంత్ రెడ్డి
- కందిపప్పు రేటు పైపైకి..నెల రోజుల్లోనే కిలో రూ.150 నుంచి 180కి పెరిగింది
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త