హైదరాబాద్ : 108 ఉద్యోగుల సేవలు ఎంతో గొప్పవన్నారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణ భవన్ లో జరిగిన 108 ఉద్యోగుల రెండవ మహాసభలో ఈటల పాల్గొన్నారు. కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ మూసివేసినప్పటికీ వైద్యశాఖలో పని చేసే ఉద్యోగులు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. 12 గంటల పని విధానం, జీత భత్యాలు, APFపై త్వరలోనే పూర్తి స్థాయిలో మాట్లాడతామన్నారు. 108 ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే చర్చించామన్నారు ఈటల. సబ్ కమిటీ నివేదిక సీఎంకు అందించాక అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. 12 గంటల పని విధానం సరైంది కాదన్నారు 108 ఉద్యోగులు. పాత పని విధానాన్ని కొనసాగించాలని ఈటలను కోరారు.
108, 104, ఈఎస్ఐ ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా
- తెలంగాణం
- October 12, 2020
లేటెస్ట్
- అమెరికాలో భారీ వర్షాలు.. నలుగురు మృతి
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- భారత జట్టు కోచ్గా గౌతం గంభీర్.. చర్చలు జరుపుతున్న బీసీసీఐ పెద్దలు!
- అస్సలు తగ్గలే : తైవాన్ పార్లమెంట్ లో ఎంపీలు పొట్టుపొట్టు కొట్టుకున్నరు
- MI vs LSG: పూరన్ విధ్వంసం.. రెండొందలు దాటిన లక్నో స్కోరు
- Weather Alert: కూల్ న్యూస్... మరో నాలుగు రోజులు వర్షాలు
- మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...
- T20 World Cup 2024: పసలేని జట్టుతో ప్రాక్టీస్.. బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్