
పిల్లల నుండి పెద్దల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమ్ మ్యాగీ నూడుల్స్.త్వరగా చేసుకోవచ్చన్న కారణంతో పెద్దలు, బ్యాచిలర్స్, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తే, టేస్ట్ కోసం పిల్లలు దీన్ని లైక్ చేస్తూ ఉంటారు. దీనికి తోడు ఈ బ్రాండ్ యాడ్స్ కూడా జనంలోకి బాగా వెళ్లాయి. ఎంతలా అంటే, నూడుల్స్ అంటే మ్యాగీ అనేంతలా జనాల్లోకి వెళ్ళింది మ్యాగీ. కానీ, ఆ మధ్య నూడుల్స్ ఆరోగ్యానికి ప్రమాదకరం అని, ప్రత్యేకించి మ్యాగీ నూడుల్స్ హానికరమని ప్రచారం జరిగింది. మ్యాగీలో హానికారక పదార్థాలు లేవని తేలింది.
UP के पीलीभीत से फूड पॉइजनिंग के चलते एक मासूम की मौत होने का मामला सामने आया है. उसके परिवार के 5 लोग अस्पातल में भर्ती हैं, जिनका इलाज जारी है. परिवार के 6 लोगों ने मैगी में चावल मिलाकर खा लिए थे. इसके बाद से उनकी तबीयत बिगड़ती चली गई. एक साथ परिवार के सभी लोगों के बीमार होने… pic.twitter.com/Deakg00Qr0
— Vijay Dubey (BJP) UP (@VijayDu27456463) May 11, 2024
#Shocking news #Pilibhit|
— MANOJ SHARMA LUCKNOW UP?????? (@ManojSh28986262) May 11, 2024
Death By Maggi|
"#मैगी" खाने वाले हो जाएं सावधान"
मैगी-चावल खाने के बाद एक 10 साल बच्चे की मौत, 6 लोगों की हालत बिगड़ी !!#यूपी के #पीलीभीत जिले में फूड प्वाइजन का मामला सामने आया है। इससे पांच लोगों को हालत खराब हो गई और एक बच्चे की मौत हो गई। बताया… pic.twitter.com/ITAoyUiXgv
ఈ క్రమంలో మళ్ళీ నూడుల్స్ వార్తల్లోకి ఎక్కింది. మ్యాగీ నూడుల్స్ తిని పదేళ్ల బాలుడు మృతి చెందగా, ఒక కుటుంబం మొత్తం ఆసుపత్రిలో చేరిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. హజారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.