గ్రేటర్ వార్ లో 1121 మంది పోటి

గ్రేటర్ వార్ లో 1121 మంది పోటి

నామినేషన్ల విత్ డ్రా తర్వాత గ్రేటర్ బరిలో 1121 మంది అభ్యర్థులు మిగిలారు. మొత్తం 150 వార్డులకు 2,575 నామినేషన్లు దాఖలయ్యాయి. 1893 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. విత్ డ్రా గడువు ముగిసిన తర్వాత అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను ప్రకటించారు అధికారులు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ దాదాపుగా అన్ని డివిజన్లలో అభ్యర్థులను నిలిపాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిసి 500 మందికిపైగా పోటీలో ఉన్నారు.