హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 12 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది. ఎట్ రిస్క్ దేశాల నుండి వచ్చిన వారికి పరీక్షలు చేయగా ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అలాగే పాన్ రిస్క్ దేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా 9మందికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో అక్టీవ్ ఒమిక్రాన్ కేసులు 52 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 10 కేసులలో ఒమిక్రాన్ రిపోర్టు రావాల్సి ఉందని పేర్కొంది. మరో వైపు కరోనా కేసులు కూడా రాష్ట్రంలో పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 317 కరోన కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణలో కొత్తగా 12 కొత్త ఒమిక్రాన్ కేసులు
- తెలంగాణం
- January 2, 2022
లేటెస్ట్
- ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్
- ఫారిన్ వెళ్లెటోళ్ల కోసం ఎంటర్ప్రైజ్ ఎఫ్ఎక్స్ కార్డ్
- 20 రూపాయలకే భోజనం..రూ.50కే స్నాక్స్
- వెస్ట్సైడ్ 233వ స్టోర్ షురూ
- నూడుల్స్ ప్యాకెట్లలో రూ.2 కోట్ల డైమండ్స్
- మంగళవారం రూ.1,450 తగ్గిన బంగారం ధర
- విస్తరణకు ఏటా రూ.100 కోట్లు
- చిన్న పరిశ్రమలకు మరిన్ని లోన్లు
- పెద్దపల్లిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది
- భారత్పే నుంచి ఆల్ ఇన్ వన్ పేమెంట్ డివైజ్
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- తలుపులు పగులగొట్టి..పైపులు ఎత్తుకెళ్లి..!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్