న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) అమలు చేసే సోషల్ సెక్యూరిటీ స్కీమ్కోసం 2022 మార్చి లో 14.05 లక్షల మంది కొత్తగా పేర్లను నమోదు చేసుకున్నారని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) తెలిపింది. అంతకుముందు నెలలో వీటి సంఖ్య 12.70 లక్షలని ప్రకటించింది. ఈఎస్ఐసీలో స్థూలంగా కొత్త ఎన్రోల్మెంట్లు 2021–-22లో 1.49 కోట్లు కాగా 2020–-21లో 1.15 కోట్లకు చేరాయి. 2019–-20లో 1.51 కోట్ల మంది చేరగా, 2018–-19లో 1.49 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారు. 2017 సెప్టెంబర్ నుండి 2018 మార్చి వరకు దాదాపు 83.35 లక్షల మంది కొత్త సబ్స్క్రయిబర్లు ఈఎస్ఐసీ పథకంలో చేరారు. 2017 సెప్టెంబర్ నుండి 2022 మార్చి వరకు ఈఎస్ఐసీలో స్థూలంగా కొత్త చేరికలు 6.48 కోట్లని ఎన్ఎస్ఓ పేర్కొంది. ఈఎస్ఐసీతోపాటు ఈపీఎఫ్ఓ కోసం పీఎఫ్ఆర్డీఏ కొన్ని సామాజిక భద్రతా పథకాలను నిర్వహిస్తోంది.
ఈఎస్ఐకి మార్చిలో 14.05 లక్షల కొత్త మెంబర్లు
- బిజినెస్
- May 26, 2022
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం