తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలో వేచి ఉన్నారు భక్తులు. సర్వ దర్వనం క్యూ రికార్డు స్థాయిలో లేపాక్షి సర్కిల్ దాటి షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా బస్టాండ్ వరకు చేరుకుంది. దీంతో భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడలేక అవస్థలు పడుతున్నారు. నిన్న స్వామివారిని 71 వేల 589 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 4 కోట్ల 30 లక్షలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 41 వేల 240 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పంచి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలకు భారీగా పెరిగిన భక్తుల రద్దీ
- ఆంధ్రప్రదేశ్
- June 25, 2022
లేటెస్ట్
- ఆన్లైన్లో కొత్త కస్టమర్లను తీసుకోవద్దు .. కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్
- మావాడి ఫలితాలొచ్చాయి.. మా ఆయన పరీక్షలకు ప్రిపేర్ అయితుండు..!
- వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉంది
- ఎన్నికలను మేం కంట్రోల్ చేయలేం : సుప్రీంకోర్టు
- కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ | కేసీఆర్ బస్సు యాత్ర | రేవంత్ Vs హరీష్ | గడ్డం వంశీ-పెద్దపల్లి | V6 తీన్మార్
- 12 సీట్లిస్తే సర్కారు మెడలు వంచుతం : కేసీఆర్
- నువ్వు కట్టిన అద్భుతమేందో..కాళేశ్వరం దగ్గర్నే చర్చిద్దాం రా : సీఎం రేవంత్రెడ్డి
- కోహ్లీ కోసం..నేడు ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు