ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనాతో ఇవాళ 23 మంది మరణించారని.. దీంతో ఏపీలో మొత్తం 19,66,175 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పింది. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 13,377 మంది మృతి చెందగా.. గత 24 గంటల్లో 2,053 మంది రికవరీ చెందారంది.  21,180 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయని.. మొత్తం 78,992 శాంపిల్స్‌ సేకరించారని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 19,31,618 మంది రికవరీ చెందారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.