మహారాష్ట్రలో చిక్కుకున్న28 మంది తెలంగాణ విద్యార్థులు

మహారాష్ట్రలో చిక్కుకున్న28 మంది తెలంగాణ విద్యార్థులు

లాక్ డౌన్  కారణంగా  28మంది తెలంగాణ  విద్యార్థులు  మహారాష్ట్రాలో చిక్కుకున్నారు. అగ్రికల్చర్  హెల్త్ కేర్  ట్రైనింగ్ కోసం  థానే జిల్లా కళ్యాన్ ప్రాంతానికి  వెళ్లారు …కరీంనగర్ తో పాటు  వివిధ జిల్లాలకు  చెందిన విద్యార్థులు.  అయితే  అక్కడ  ఓ స్వచ్ఛంద  సంస్థ సహాయంతో దాదాపు  3 నెలలుగా  ఆశ్రయం పొందారు.  ఇప్పుడు సొంతూళ్లు  వచ్చేందుకు  సహాయం చేయాలని  ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చాలా  ఇబ్బందులు  పడుతున్నామని, తమకు తిండి కూడా  దొరకడం లేదని  ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.