ధృవ కాలేజీలో పీజీడీఎం 29వ బ్యాచ్​ ప్రారంభం

ధృవ కాలేజీలో పీజీడీఎం 29వ బ్యాచ్​ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  మేడ్చల్​లోని ధృవ మేనేజ్​మెంట్ కాలేజీలో సోమవారం పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్​మెంట్ 29వ బ్యాచ్ ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. చీఫ్​గెస్ట్​గా ఒడిశాలోని వీర్ సురేంద్ర వర్సిటీ మాజీ వీసీ డాక్టర్ సాయిబాబారెడ్డి, ధృవ కాలేజీ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఎస్.ప్రతాప్​ రెడ్డి, వైస్ చైర్​పర్సన్ పుష్పలతారెడ్డి పాల్గొని స్టూడెంట్లను ఉద్దేశించి మాట్లాడారు.   -