గుజరాత్ లోని అహ్మదాబాద్ పట్టణంలో విషాద సంఘటన జరిగింది. నగరంలోని అమ్రావాడి ఏరియాలో ఓ మూడంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని రక్షించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి
- క్రైమ్
- September 6, 2019
లేటెస్ట్
- అదిలాబాద్లో ఘనంగా మేడే వేడుకలు
- నో క్రిమినల్ కేసు..ఐదేళ్లలో రూ. 7 కోట్లు పెరిగిన ఆస్తులు
- ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆశిష్ సాంగ్వాన్
- జన్నారంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిక
- మల్లు రవి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు : తూడి మేఘారెడ్డి
- ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన
- ఇవాళ ఆసిఫాబాద్ లో రేవంత్ రెడ్డి జన జాతర
- చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
- గోబెల్స్ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు : హరీశ్ రావు
- వంశీకృష్ణను గెలిపిస్తే మరింత అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...