ఏపీలో కొత్తగా 5,145 కేసులు.. 31 మంది మృతి

ఏపీలో కొత్తగా 5,145 కేసులు.. 31 మంది మృతి

అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 5,145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7లక్షల 44వేల 864కు చేరిందని చెప్పింది.  24 గంటలుగా 31 కరోనా మరణాలు సంభవించాయని.. ఇప్పటి వరకూ 6,159 మంది కరోనాతో మృతి చెందారంది. ప్రస్తుతం ఏపీలో 47,665 యాక్టివ్ కేసులుండగా.. 6,91,040 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇప్పటి వరకు ఏపీలో 64,20,474 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ.

ఏయే జిల్లాలో ఎన్నెన్ని కేసులు…