రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు టెంపో ఢీ కొనడంతో ఏడుగురు మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. సికార్లోని ఖతుష్యాంజీలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Rajasthan: 7 dead & around 12 injured after a bus & a tempo collided in Khatushyamji, Sikar last night.
— ANI (@ANI) November 14, 2019