బస్సు-టెంపో ఢీ .. ఏడుగురు మృతి

బస్సు-టెంపో ఢీ .. ఏడుగురు మృతి

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు టెంపో ఢీ కొనడంతో  ఏడుగురు మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి.  సికార్‌లోని  ఖతుష్యాంజీలో బుధవారం రాత్రి  ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.