భారత్ లో కరోనా కేసులు 70,815..మృతులు 2296

భారత్ లో కరోనా కేసులు 70,815..మృతులు 2296

భారత్ లో కరోనా వేగంగా విజృంభిస్తుంది. ఇప్పటి వరకు కేసుల సంఖ్య 70,815 కు చేరుకుంది. ఇందులో 22587 మంది కోలుకున్నారు. 2296 మంది చనిపోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 23401, గుజరాత్  8542,తమిళనాడులో 8002,  ఢిల్లీలో 7233, రాజస్థాన్ 4035, మధ్యప్రదేశ్ 3785, ఉత్తరప్రదేశ్ 3573 కేసులు నమోదయ్యాయి.  మహారాష్ట్రలో అత్యధికంగా 868 మంది చనిపోయారు. ఆ తర్వాత గుజరాత్ లో 513, మధ్యప్రదేశ్ లో 221, పశ్చిమ బెంగాల్ లో 190,రాజస్థాన్ లో 115,ఉత్తరప్రదేశ్ లో 80, ఢిల్లీలో 73 మంది చనిపోయారు.