నిజామాబాద్ క్రైమ్, వెలుగు: న్యూ ఇయర్వేడుకల సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో 79 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు డీసీపీ జయరాం తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 750 మంది పోలీసులు విధులు నిర్వహించినట్లు చెప్పారు. బందోబస్తులో అడిషనల్ డిప్యూటీ కమిషనర్, ముగ్గురు ఏసీపీలు, 10 మంది సీఐలు, 32 మంది ఎస్ఐలు 32 పాల్గొన్నారన్నారు. శాంతియుత వాతావరణంలో సెలబ్రేషన్స్ జరిగినట్లు చెప్పారు.
నిజామాబాద్ జిల్లాలో 79 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
- నిజామాబాద్
- January 2, 2024
లేటెస్ట్
- ఇంటర్ సప్లిమెంటరీ పకడ్బందీగా నిర్వహించండి
- ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్వేవ్.. అత్యధికంగా ఢిల్లీలో 47.4 డిగ్రీలు
- సొంత పార్టీ నేతకే బీజేపీ నోటీసులు
- లక్ష్మీనారాయణ చెరువులోకి కలుషిత జలాలు రాకుండా చూడండి
- సెట్విన్ పరీక్షలు షురూ
- హెలికాప్టర్ క్రాష్ లో కుట్ర కోణం లేదు.. టెక్నికల్ స్నాగ్ వల్లే ప్రమాదం
- కుల గణన తర్వాతే.. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి : నల్ల సూర్యప్రకాష్
- ఇండియా కూటమి స్కామ్స్టర్ల సంఘం: మోదీ
- యూనిఫాం కుట్టే పని మాకే ఇవ్వాలి
- తన భర్త రెండో పెండ్లి చేసుకున్నాడని .. కొమురవెల్లి ఎస్ఐ భార్య ధర్నా
Most Read News
- ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలకు స్వాగతం చెప్పినట్టే...
- అదృష్టం అంటే ఇదే : కందిపప్పు కోసం వెళితే.. రూ.4 కోట్ల లాటరీ తగిలింది
- హైదరాబాద్లో ఒకేసారి ఆరు చోట్ల ACB రైడ్స్
- Vastu Tips : వంట గది పెద్దగా ఉండకూడదా.. మెట్ల కింద ఖాళీ మంచిదేనా..!
- Naga Chaitanya: అత్యంత ఖరీదైన కారు కొన్న నాగ చైతన్య.. స్పెషాలిటీస్ ఇవే?
- SRH vs KKR: కోల్కతాతో క్వాలిఫయర్ 1.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పులు
- రిటైర్డ్ అవుతున్న జడ్జ్ వివాదాస్పద కామెంట్స్
- కరెంట్ ఆదా చేసే 5 రకాల ఇన్వర్టర్ ఫ్యాన్లు
- కెమికల్స్తో పండించిన మామిడిపండ్లు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా.. వాటిని ఎలా గుర్తించాలి....
- Kannappa Teaser: కన్నప్ప టీజర్కు సూపర్ రెస్పాన్స్: మంచు విష్ణు