తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత రెండు మూడు రోజులుగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,126 కొత్త కేసులు నమోదవ్వగా మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య3,95,232 కు చేరగా మరణాల సంఖ్య 1999కి చేరింది. నిన్న మరో 3307 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,30,304 కు చేరింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1259, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 676, రంగారెడ్డి 591,నిజామాబాద్ లో 497 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ఒక్కరోజే 8 వేలకు పైగా కేసులు..38 మరణాలు
- తెలంగాణం
- April 25, 2021
లేటెస్ట్
- బీఆర్ఎస్ కు 10 నుంచి 12 సీట్లు ఇస్తే.. కేంద్రంలో చక్రం తిప్పుతాం: కేటీఆర్
- కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత నామినేషన్
- Jai Hanuman: జై హనుమాన్ నుండి కొత్త పోస్టర్.. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావ్ ప్రశాంత్ అన్నా!
- సీఎం జగన్ పై దాడి కేసు: తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..
- Allari Naresh: ఆ హీరో నా బాబాయ్..మా ఫ్యామిలీ మెంబర్లో ఒకడిగా ఉంటాడు
- భానుడి భగభగలు.. వారం రోజుల పాటు నిప్పుల వర్షం..
- ప్రతిపక్షాలపై బీజేపీ కుట్ర చేస్తోంది : కడియం శ్రీహరి
- V6 DIGITAL 23.04.2024 AFTERNOON EDITION
- వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే... విడుదల ఎప్పుడంటే..
- Monkey Man OTT: హనుమంతుడి స్పూర్తితో మంకీ మ్యాన్.. OTTకి వచ్చేసిన కొత్త సినిమా!
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్