హైదరాబాద్
ఒకే ఫ్యామిలీకి చెందిన 18 మంది మృతి..నసీరుద్దీన్ కుటుంబానికి పీసీసీ చీఫ్ పరామర్శ
సౌదీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన నసీరుద్దీన్ ఫ్యామిలీని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పరామర్శించారు. బాధిత ఫ్యామిలీని ఓదార్చిన ఆయన.. ప్రభుత్వం తరపు
Read Moreబండి సంజయ్ Vs ఈటల ..ఇద్దరి మధ్య మరోసారి కోల్డ్ వార్..
కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మరోమారు కోల్డ్ వార్ మొదలైందా..? నిన్న హిందూ ఓట్లు పోలరైజ్ కావాలంటూ బండి సంజయ
Read Moreసౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
హైదరాబాద్: సౌదీ అరేబియా బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన
Read Moreబోరబండలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు
హైదరాబాద్: బోరబండలో హిజ్రాల మధ్య వివాదం చెలరేగింది. ఓ హిజ్రా తీరుకు నిరసనగా కొందరు హిజ్రాలు రోడ్డుపై ఆందోళనకు దిగారు. తప్పుడు కేసులతో తమను వేధిస్తోందన
Read Moreరూ.80 లక్షలతో పౌరసత్వం..కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రవి లగ్జరీ లైఫ్...2022 నుంచి అక్కడే..
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న ఇమ్మడి రవి.. 2022లో కరేబి
Read Moreపెరుగుతున్న ఖర్చులు, అప్పులు, రియల్ ఎస్టేట్.. యువత భవిష్యత్తును మింగేస్తున్నాయ్: శ్రీధర్ వెంబు
ప్రముఖ దేశీయ సాఫ్ట్ వేర్ సంస్థ జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్ వెంబు ప్రస్తుత సమాజ పరిస్థితులపై చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. పెరుగుతున్న గృహ ఖర్చు
Read Moreభారత్లో మా సేవలు శాశ్వతంగా నిలిపేస్తున్నాం: ఐబొమ్మ కీలక ప్రకటన
హైదరాబాద్: మూవీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కీలక ప్రకటన చేసింది. భారత్లో ఐబొమ్మ సేవలు శాశ్వతంగా నిలిపేస్తున్నామని ప్రకటించింది. ‘‘ఇటీవ
Read Moreసౌదీ బస్సు ప్రమాదం..మృతులంతా హైదరాబాదీలే..
హైదరాబాద్: సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్ర మాదంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు చనిపో వడం బాధాకరమన్నారు. ప్రమాదంలో
Read Moreస్విగ్గీకి కష్టాలు: వెజ్ ఆర్డర్ చేస్తే నాన్-వెజ్ డెలివరీ.. కస్టమర్ కేర్ పై విమర్శల వర్షం...
ఒక వ్యక్తి శాఖాహారం (వెజ్) ఫుడ్ ఆర్డర్ చేస్తే, దానికి బదులుగా మాంసాహారం (నాన్-వెజ్) వచ్చిందని ఫిర్యాదుతో స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థపై ప్రస్తుతం సోషల్
Read Moreప్లాటినం జ్యువెలరీ దిగుమతులపై ఆంక్షలు.. ఎప్పటి వరకు అంటే..
భారత ప్రభుత్వం విలువైన ప్లాటినం ఆభరణాల దిగుమతులపై కొత్త నియంత్రణలను విధించింది. వాణిజ్య నియమాలను కట్టుదిట్టం చేస్తూ ఈ పరిమితులు వెంటనే అమల్లోకి రావడంత
Read Moreకార్తీకమాసం.. మాసశివరాత్రి ( నవంబర్ 18).. శివయ్యకు అభిషేకం.. ఏ ద్రవ్యం.. ఎలాంటి ఫలితం..!
పిలిస్తే పలికే దైవం శివుడు. అలాంటి దేవుడికి కార్తీకమాసం అంటే చాలా ఇష్టం.. భోలాశంకరుడికి స్వామికి కార్తీక మాసం నెల రోజులుఅభిషేకం చేయించడం ద
Read Moreహైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు.. కోట్ల విలువైన స్థలం స్వాధీనం
హైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅ
Read Moreఆపరేషన్ సిందూర్ 88 గంటలు చూపించింది జస్ట్ ట్రైలర్.. పాక్కి భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన చాణక్య రక్షణ సదస్సులో పాల్గొన్న భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక కామెంట్స్ చేశారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపర
Read More













