హైదరాబాద్
ఆస్ బయోటెక్ సదస్సుకు తెలంగాణకు ఆహ్వానం
మన దేశం నుంచి మనదే ఏకైక రాష్ట్రం ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలో సదస్సు మంత్రి శ్రీధర్బాబుకు ఆ దేశ కాన్సుల్ జనరల్ ఇన్విటేషన్
Read Moreమేడమ్ ఐపీఎస్.. ఏటా పెరుగుతున్న విమెన్ ఆఫీసర్ల సంఖ్య
2020లో 25 మంది.. ప్రస్తుత(2024) బ్యాచ్లో 62 మంది ఎన్పీఏలో శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త ఐపీఎస్లు తెలంగాణకు ఇద్దరు మహిళ
Read Moreసామాజిక న్యాయం అన్నందుకే బయటకు పంపిన్రు..ధైర్యంగా నా దారి నేను వెతుక్కుంటున్నా: కవిత
సీఆర్ అనే చెట్టు చుట్టూ దుర్మార్గులున్నరని కామెంట్ 25 నుంచి జాగృతి జనంబాట కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్, వెలుగు: సామాజిక తెలంగాణ
Read More80 లక్షల టన్నుల ధాన్యం కొంటం..రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినం: మంత్రి ఉత్తమ్
ఈ సీజన్లో 66.8 లక్షల ఎకరాల్లో 148.03 లక్షల టన్నుల దిగుబడి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు వానాకాలం ధాన్యం కొను
Read Moreమద్యం షాపుల దరఖాస్తులకు గడువు పెంపు లేదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: మద్యం షాపుల దరఖాస్తుల గడువు పెంచే ప్రసక్తి లేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. 2,620 మద్యం షాపులకు గాను ఈ నెల18న దరఖాస్తులకు గడువు మ
Read Moreవిప్లవోద్యమానికి వీడ్కోలు ..భార్య సరోజతో కలిసి లొంగిపోయిన ఇర్వి మోహన్రెడ్డి
మోహన్రెడ్డి స్వస్థలం నిర్మల్ జిల్లా కూచనపల్లి సరోజది మంచిర్యాల జిల్లా బెల్లంపల్
Read Moreపదేండ్ల అభివృద్ధి, రెండేండ్ల అరాచకానికి మధ్య ఎన్నిక ..జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపుతో కాంగ్రెస్కు కనువిప్పు కలగాలి: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదేండ్ల అభివృద్ధి, రెండేండ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికే జూబ్లీహిల్స్బై ఎలక్షన్ అని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట
Read Moreకాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే..ఆ రెండు పార్టీలూ తెలంగాణకు ద్రోహం చేసినయ్: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ రెండూ ద్రోహం చేశాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ గొంతు నొక్కడంలో కాంగ్రెస్, బీజేపీ ద
Read Moreతెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. జీవో 317 బాధిత టీచర్లకు తాత్కాలిక డిప్యూటేషన్లు
హైదరాబాద్, వెలుగు: జీవో 317 బాధిత టీచర్లకు తాత్కాలిక డిప్యూటేషన్లు కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయించ
Read Moreబ్యాట్తో కొట్టి, కండ్లలో కారం చల్లి.. మహిళ పుస్తెలతాడు లాక్కెళ్లిండు
దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగింత చేవెళ్ల, వెలుగు: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై బ్యాట్ తో దాడి చేసి కంట్లో కారంపొడి చల్లి ఓ వ్యక్తి చైన్స్నాచ
Read Moreగోపాలకృష్ణది ప్రజల్లో సుస్థిర స్థానం : మండలి బుద్ధ ప్రసాద్
మండలి బుద్ధ ప్రసాద్ బషీర్బాగ్, వెలుగు: ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహోన్నతుడు బబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి అని
Read Moreగ్రూప్-1 నియామకాలపై హైకోర్టులో విచారణ వాయిదా
హైదరాబాద్, వెలుగు: గ్రూప్-1 నియామకాలకు సంబంధించి టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణను నవంబర్ 18కి వాయిదా వే
Read Moreబీజేపీలో బీసీలు ఎక్కడున్నారో చెప్తారా?..కేంద్రమంత్రి కిషన్రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: బీజేపీలో బీసీలు ఎక్కడున్నారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు జ
Read More












