హైదరాబాద్

డ్రగ్స్ కు బానిసైన లేడీ డాక్టర్..వాట్సాప్​లో ముంబై వ్యక్తికి కొకైన్ ఆర్డర్

రాయదుర్గంలో అందజేస్తుండగా అరెస్ట్ శేరిలింగంపల్లి, వెలుగు: ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిందిపోయి ఓ లేడీ డాక్టర్ డ్రగ్స్ కు బానిసగా మారింది. ఎక్క

Read More

ప్రభుత్వ జాగాలు కబ్జా చేసినోళ్ల ఆస్తులు జప్తు చేస్తం..సీబీఐ, ఈడీ తరహాలో నిందితులపై చర్యలు తీసుకుంటం:హైడ్రా 

బీఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ చట్టం ప్రకారం మాకు అన్ని అధికారాలు ఉన్నయ్​ ఆస్తుల అటాచ్​పై అధికారులు, సిబ్బందికి త్వరలో ట్రైనింగ్

Read More

చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం..రెండు షాపింగ్ మాల్స్ అగ్నికి ఆహుతి 

పాక్షికంగా దగ్ధమైన ఊంబ్ ఫెర్టిలిటీ దవాఖాన తప్పిన ప్రాణ నష్టం.. చందానగర్, వెలుగు: చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు షాపింగ్ మ

Read More

కోటిపల్లి వాగు ఆధునీకరణకు రూ.89 కోట్లు..పరిపాలనా అనుమతులు మంజూరు

హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ ​జిల్లాలోని కోటిపల్లి వాగు ఆధునికీకరణకు, పూడికతీత పనులకు రాష్ట్రసర్కారు  రూ.89.30 కోట్ల నిధులను మంజూరు చేసింది.ఈ మే

Read More

నిమ్స్ కు పేషెంట్ల రష్..2023తో పోలిస్తే 2024లో 12 శాతం పెరిగిన ఔట్ పేషెంట్లు

మొత్తం సర్జరీల్లో 15 శాతం పెరుగుదల సీఎంఆర్ఎఫ్  కింద చికిత్సల్లో 98 శాతం వృద్ధి నిమ్స్​ సిబ్బంది సేవలు అభినందనీయం ఎగ్జిక్యూటివ్​ మీటింగ్​

Read More

నిఘా నీడలో గచ్చిబౌలి స్టేడియం..350 మంది సిబ్బందితో మిస్ వరల్డ్ పోటీలకు భద్రత

గచ్చిబౌలి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు మాదాపూర్ జోన్ డీసీపీ డా.

Read More

‘జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ’ ఆవిష్కరణ..రచించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

పుస్తకావిష్కరణకు హాజరైన ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టెర్రరిజం.. ప్రపంచానికే ముప్పు: జగదీప్​ ధన్​ఖడ్​ న్యూఢిల్లీ, వెలుగు: ఇండ

Read More

ఆన్​లైన్​లో మెడిసిన్ పేరిట మోసం

బషీర్​బాగ్, వెలుగు: ఆన్​లైన్​లో మెడిసిన్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి

Read More

పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది : సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా

భారత సైన్యానికి రెడ్ సెల్యూట్ బషీర్​బాగ్, వెలుగు: ఫ్యాసిజంపై రష్యా కమ్యూనిజం సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో నయా ఫాసిజంపై

Read More

1,818 మంది లైఫ్ ​సర్టిఫికెట్లు ఇచ్చి పెన్షన్ పొందాలి...సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సూచన

కోల్​బెల్ట్, వెలుగు: లైఫ్​సర్టిఫికెట్లు ఇవ్వని 1,818 మంది సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఆగిపోయిందని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిప్య

Read More

యుద్ధం ప్రకటించిన పాక్.. ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్ ప్రారంభం

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి.. రెండు రోజుల కిందట ఇరు దేశాలు పరస్పర దాడులు ప్రారంభించిన క్రమంలో పాక్ సంచలన ప్రకటన చేసింది. భారత్ ప

Read More

మేం జోక్యం చేసుకోం... ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేస్తం: అమెరికా వైస్‌‌ ప్రెసిడెంట్ జేడీ వాన్స్

న్యూయార్క్: ఇండియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా వైస్‌‌ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌‌ స్పష్టం చ

Read More

మే 11న ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలితాలు...స్టూడెంట్ల ఫోన్లకే మార్కులు, ర్యాంకులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఎప్‌‌‌‌‌‌‌‌‌&zw

Read More