హైదరాబాద్

చరిత్రలను హైజాక్ చేస్తున్న బీజేపీ : కూనంనేని

వర్గ పోరాటాన్ని రెండు మతాల మధ్య ఉద్యమంగా చిత్రీకరిస్తున్నది: కూనంనేని ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

స్టూడెంట్లకు వందశాతం స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వాలి

కేంద్రానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ వినతి ఎస్సీ హాస్టళ్లకు ఫండ్స్‌‌‌‌‌&z

Read More

తగ్గిపోతున్న నూనె గింజల సాగు

కనుమరుగవుతున్న సన్​ఫ్లవర్​, నువ్వులు, ఆముదం ఈ పంటలన్నీ కలిపినా 12 వేల ఎకరాల లోపే సాగు కంది మినహా పప్పుదినుసులదీ అదే పరిస్థితి పడిపోయిన పెసర,

Read More

గ్రూప్1పై వారంలో అప్పీల్కు టీజీపీఎస్సీ.. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేయనున్న కమిషన్

ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మరో అప్పీల్​ వేసే చాన్స్​! హైదరాబాద్, వెలుగు: గ్రూప్- 1  పరీక్షలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవ

Read More

ఓటర్ కార్డులపై బీజేపీఆరోపణలు అవాస్తవం : పీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ

హైదరాబాద్, వెలుగు: తనకు రెండు ఓటర్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఉన్నాయన్న బీజేపీ ఆరోపణలను పీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ

Read More

తెరుచుకున్న ఏడుపాయల ఆలయం ..28 రోజుల తర్వాత అమ్మవారి దర్శనం

పాపన్నపేట, వెలుగు : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయం 28 రోజుల తర్వాత తెరుచుకుంది. భారీ వర్షాలకు తోడు సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్ర

Read More

వనపర్తి ఎమ్మెల్యే పేరిట ఫేక్ ఇన్ స్టా అకౌంట్ ...మెసేజ్ లు, వీడియోలు పంపుతూ డబ్బులు వసూలు

వనపర్తి, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేరిట ఫేక్ ఇన్​స్టాగ్రామ్ అక్కౌంట్ క్రియేట్ చేశారు. అందులో ఎమ్మెల్యేనే మా

Read More

యూరియా కోసం ఎస్సై కాళ్లు మొక్కిన రైతు

పరిగి, వెలుగు: యూరియా కోసం ఓ రైతు ఎస్సై కాళ్లు మొక్కారు. యూరియా కోసం కొన్ని రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్​ జిల్లా కుల్కచర్లలో గురు

Read More

ఇందిరమ్మ ఇండ్ల కోసం కాల్ సెంటర్..ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బిల్స్ స్టేటస్, ఇతర సమస్యల పరిష్కారం కోసమేనని వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల సౌకర్యార్థం తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన

Read More

పొంగులేటితో కోదండరాం, అద్దంకి భేటీ..నిరుద్యోగ సమస్యలపై చర్చించిన నేతలు

హైదరాబాద్, వెలుగు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మాజీ ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అ

Read More

హైదరాబాద్ లో మూసీ మురుగు తిప్పలకు చెక్.. 39 కొత్త ఎస్టీపీల నిర్మాణం ..

రూ.3,849 కోట్లతో కట్టనున్న వాటర్​బోర్డు  కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్​ స్కీమ్​లో భాగంగానే.. ప్రస్తుతం గ్రేటర్​లో 31 ఎస్టీపీలు   

Read More

పరిశ్రమల్లో భద్రతపై దృష్టి పెట్టండి..యాజమాన్యాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశం

సిగాచి పరిశ్రమ సేఫ్టీకి రూ.20 లక్షలు ఖర్చు పెట్టి ఉంటే 53 మంది చనిపోయేవారు కాదు ఆ ప్రమాదం నుంచైనా పాఠాలు నేర్చుకోవాలి రెడ్ కేటగిరీ కంపెనీలను గు

Read More

సొంతిల్లు కావాలా.. వద్దా..! సింగరేణి ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ

సింగరేణి కార్మికులు, ఉద్యోగుల నుంచి బ్యాలెట్ ఓటింగ్ ద్వారా అభిప్రాయాల సేకరణ కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సొంతింటి పథకం

Read More