హైదరాబాద్
Hydra: కాలనీ రోడ్లను కబ్జా చేసిన ఐస్క్రీమ్ కంపెనీ.. వనస్థలీపురంలో హైడ్రా కూల్చివేత
హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. వనస్థలీపురంలో కాలనీ రోడ్లు కబ్జా చేసి కట్టిన కంపౌండ్ వాల్ తో పాటు ఇతర నిర్మాణాలను కూల్చి వేసింది. వనస్థలీ
Read Moreహైదరాబాద్ లో కారు, బైక్ ఉన్నోళ్లు జాగ్రత్త : నకిలీ ఇంజిన్ ఆయిల్స్ తో మోసం చేస్తున్నారు..!
హైదరాబాద్ లో దాదాపు ఇంటికో కారు, రెండు మూడు బైక్ లు ఉన్నోళ్లు చాలామందే ఉన్నారు. బైక్ అయినా కార్ అయినా ఎక్కువ కాలం నడవాలంటే ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చే
Read Moreటన్నెల్ అవుట్లెట్ వైపు నుంచి ఎస్ఎల్బీసీ పనులు
అమెరికా నుంచి టీబీఎం బేరింగ్ తెప్పించిన ప్రభుత్వం బిగించేందుకు 2 నెలల టైమ్.. జులైలో పనులు ప్రారంభం ఇన్&zwn
Read Moreజుమ్మేరాత్బజార్లో అమ్మకానికి నెమలి తల.. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మహిళలు అరెస్ట్
నాలుగు పక్షి పుర్రెలు, ఎనిమిది కాళ్లు, నకిలీ పులి చర్మం, గోళ్లు కూడా.. బషీర్బాగ్, వెలుగు: సెకండ్హ్యాండ్ వస్తువులు విక్రయించే జుమ్మేరాత
Read Moreబెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి: బీజేపీ
మలక్ పేట, వెలుగు: పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ డిమాండ్చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్
Read Moreఇవాళ (ఏప్రిల్ 19) నుంచి జీమ్యాట్పై స్పెషల్ ప్రోగ్రామ్స్
అభ్యర్థుల నైపుణ్యాలను పెంచేలా నెలపాటు క్లాసులు: టీసాట్ హైదరాబాద్, వెలుగు: వచ్చేనెలలో నిర్వహించనున్న గ్రాడ్యుయేట్మేనేజ్మెంట్అడ్మిషన్టెస్ట్
Read Moreశంషాబాద్లో ఉద్విగ్న వాతావరణం: దుబాయ్లో పాకిస్తానీ చేతిలో హత్యకు గురైన ఇద్దరి మృతదేహాలు రాక
హైదరాబాద్: దుబాయ్లో హత్యకు గురైన తెలంగాణకు చెందిన ఇద్దరు వలస కార్మికుల మృతదేహాలు కాసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎయిర్ పోర్
Read MoreGold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ర్యాలీకి నేడు బ్రేక్ తీసుకున్న గోల్డ్, హైదరాబాదు రేట్లివే..
Gold Price Today: 24 క్యారెట్ల తులం బంగారం ధరలు ప్రస్తుతం లక్ష రూపాయల మార్కుకు అతిచేరువకు చేరుకున్న సమయంలో దేశంలోని పసిడి ప్రియులు ఆందోళనకు గురవుతున్న
Read Moreశాంతి చర్చలు జరగకపోతే బస్తర్ లో ఆదివాసీలు మిగలరు : ప్రొఫెసర్ హరగోపాల్
భారత్ బచావో సభలో ప్రొఫెసర్ హరగోపాల్ ముషీరాబాద్, వెలుగు: చత్తీస్ గఢ్ దండకారణ్యం లో కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆద
Read Moreపెద్ద ప్రమాదం తప్పింది.. హనుమకొండలో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు... 50 మందికి గాయాలు
హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. జిల్లాలోని అనంతసాగర్ ఎస్ఆర్ కాలేజీ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. శనివారం ( ఏప్రిల్ 19 ) జరిగి
Read Moreహైదరాబాద్లో నీలాంబరి సిల్క్స్షురూ.. సినీనటి సంయుక్త మీనన్ చేత ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: నీలాంబరి సిల్క్స్ హైదరాబాద్లో షోరూ
Read Moreభూదాన్ భూములను నిరు పేదలకు పంచాలి .. అఖిల భారత సర్వోదయ మండలి విజ్ఞప్తి
బషీర్బాగ్, వెలుగు: భూదాన్ భూములను నిరుపేదలకు పంచాలని అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షుడు వెదిరె అరవింద్రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర
Read Moreఇవాళ (ఏప్రిల్ 19న) జేఈఈ మెయిన్ -2 రిజల్ట్
హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ 2 ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. గురువారం 'కీ'ని రిలీజ్
Read More












