హైదరాబాద్
గురు పూర్ణిమ ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి..
హిందూ పురాణాల ప్రకారం గురు పౌర్ణమి చాలా ప్రత్యేక మైనది. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున పంచమ వేదం
Read Moreఆత్మహత్యకు బీఆర్ఎస్ నేతలే కారణం.. అమాయకులను రెచ్చగొట్టి ప్రేరేపిస్తున్నారు: మంత్రి సీతక్క
ములుగు జిల్లాలో రమేష్ అనే యువకుడి ఆత్మహత్య ఘటన రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ ముదిరిం
Read MoreIPO News:ప్రారంభానికి ముందే గ్రేమార్కెట్లో ఐపీవో క్రాష్.. మీరూ బెట్ వేస్తున్నారా..?
Travel Food Services IPO: ఇటీవలి కాలంలో వస్తున్న ఐపీవోల్లో అడపాదడపా కొన్నింటిని మినహాయిస్తే చాలా వరకు మంచి లాభాలను కురిపిస్తున్నాయి. అందుకే చాలా మంది
Read Moreవనమహోత్సవం: అగ్రికల్చర్ యూనివర్శిటీలో రుద్రాక్ష మొక్కను నాటిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వనమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ప్రారంభించారు. రుద్రాక్ష మొక్కను నాటిన ఆయన ప
Read MoreGold Rate: సోమవారం భారీగా తగ్గిన గోల్డ్.. హైదరాబాద్ రేట్లివే..
Gold Price Today: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బంగారం షాపింగ్ కోసం చాలా కాలం నుంచి రేట్లెప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు. అమెరికా ఇండియా మధ
Read Moreన్యాయస్థానం ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించాలి..తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ
బషీర్బాగ్, వెలుగు: పదేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ(ఐడీసీ) మాజీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ గత ప్రభుత్వ అండదండల
Read Moreగత ప్రభుత్వంలో ఆడబిడ్డలను పలకరించలేదు
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఏర్ప
Read Moreహీరో మహేశ్బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు..
హీరో మహేష్ బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేష్ బాబుకు సోమవారం ( జులై 7 ) రంగారెడ
Read Moreసాగర్ ప్రాజెక్ట్ కు వరదపోటు.. ఆనందంలో రైతులు..
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహంకొనసాగుతుంది . క్రిష్ణా నది బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తిన నేపథ్యంలో సాగర్ ప్రాజెక
Read Moreఏడాదిలో 2,306 యూనిట్ల రక్తం సేకరణ
తలసేమియా వ్యాధిగ్రస్తుల సేవలో వైశ్య ఫెడరేషన్ ముందంజ ముషీరాబాద్, వెలుగు: వైశ్య ఫెడరేషన్ ద్వారా ఏడాదిలో తలసేమియా వ్యాధిగ్రస్తు
Read Moreఎస్ఐఆర్పై ప్రజావ్యతిరేకతతోబీజేపీ వెనుకడుగు... కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: బిహార్లో ప్రజల ఓటు హక్కును హరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ చీఫ్
Read Moreతెలుగోళ్లు తగ్గేదేలే: నాట్స్ 2025లో అల్లు అర్జున్
‘తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా.. వైల్డ్ ఫైర్’ అని అమెరికా వేదికగా చెప్పాడు అల్లు అర్జున్. అక్కడ జరిగిన ‘నాట్స్ 2025’ కార్యక్ర
Read Moreడ్రగ్స్ పై‘ఈగల్’ నిఘా
నవ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే యువత మత్తు పదార్థాల వ్యసనాలకు బానిసైతే తొలుత వారి కుటుంబంపై, అనంతరం సమాజంపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. పాశ్చాత్య
Read More











