హైదరాబాద్
రూ.9 లక్షల కోట్లకు.. ఆర్బీఐ బంగారం నిల్వలు.. ధరలు పెరగడమే కారణం
ధరలు పెరగడమే కారణం! న్యూఢిల్లీ: భారతదేశ బంగారం నిల్వల విలువ తొలిసారిగా వంద బిలియన్ డాలర్ల (8.8 లక్షల కోట్ల) మార్క్&zwn
Read Moreహైదరాబాద్ లో బీసీ జేఏసీ బంద్..ఎక్కడికక్కడ నిలిచిన బస్సులు.. అన్ని షాపులు బంద్
బీసీ 42శాతం రిజర్వేషన్లకోసం బీసీ సంఘాల జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్ ప్రశాంతంగా సాగుతోంది.శనివారం ( అక్టోబర్18) హైదరాబాద్నగరంతో
Read Moreఉగ్రవాదం.. దేశ అంతర్గత భద్రతకు ముప్పు : బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్
బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ వెల్లడి ఎన్పీఏలో 174 మంది ఐపీఎస్
Read Moreఇందిరమ్మ ఇండ్లకు ‘ఉపాధి’..ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించిన ప్రభుత్వం
ప్రతి ఇంటి నిర్మాణంలో ఈజీఎస్ కింద 90 రోజులపాటు పనులు హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్
Read Moreకేసీ కెనాల్ నుంచి హెచ్ఎల్సీకి నీళ్లు..ఏపీకి తుంగభద్ర బోర్డు అనుమతి
హైదరాబాద్, వెలుగు: కేసీ (కర్నూలు కడప) కెనాల్ నుంచి ఒక టీఎంసీ జలాలను తుంగభద్ర డ్యామ్ రైట్ బ్రాంచ్ హై లె
Read Moreఅక్టోబర్ 18న బీసీ బంద్.. సబ్బండ వర్గాల మద్దతు..పలు ప్రాంతాల్లో సంఘీభావ ర్యాలీలు
బషీర్బాగ్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్కు అన్ని కుల సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్కు మద్దతుగా శుక్రవారం వివ
Read Moreకుల్సుంపురాలో 150 కోట్ల ల్యాండ్ సేఫ్
1.30 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించిన హైడ్రా హైదరాబాద్ సిటీ, వెలుగు: గోషామహల్పరిధి కుల్సుంపురాలోని సర్వే
Read Moreగన్ కల్చర్ తెచ్చిందే బీఆర్ఎస్.. అబద్ధాలతో హరీశ్ రావు దిగజారిపోతున్నరు: సీతక్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి సీతక్క ఆరోపించారు. ‘‘ఇబ్రహీంపట్నంలో రియల్ ఎస్టేట్ గొడవల్లో త
Read Moreఅట్లనే కవితా సంపుటి ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు : అన్నవరం దేవేందర్ రాసిన ‘అట్లనే’ కవితా సంపుటిని అంబేద్కర్ ఓపెన్&z
Read Moreవైన్స్కు 50 వేలు దాటిన అప్లికేషన్లు..ఇయ్యాల్నే (అక్టోబర్ 18 ) ఆఖరు తేదీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 2,620 వైన్స్ షాపులకు శుక్రవారం ఒక్కరోజే 25 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. దీంతో వైన్స్కు మొత్తం అప్లికేషన్ల సంఖ్య 5
Read Moreఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
పోస్టులు షేర్ చేసినా వదలం: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హైదరాబాద్ సిటీ, వెలుగు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు, తప్పుడు సమాచారం పోస్టులు
Read Moreజన గణన ప్రమాణాలపై సమీక్ష..హాజరైన ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ (హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్) సమావేశం జరిగింది
Read Moreబీఆర్ఎస్ హయాంలోనే దొంగ ఓట్లు..సోమేశ్ కుమారే సృష్టించిండు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇప్పుడున్న దొంగ ఓట్లన్నీ బీఆర్ఎస్ హయాంలోనే నమోదు చేశారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. చీఫ్ సెక్రటరీగా,
Read More












