
హైదరాబాద్
రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితిపై రంగంలోకి హైకమాండ్
హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలపై హైకమాండ్ ఆరా తీసింది. పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ నేరుగా రంగంలోకి
Read Moreరాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్
హైదరాబాద్ : ఖైరతాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ముట్టడించింది. ఓవర్ లోడ్ వేసుకుని వెళ
Read Moreపాఠశాలల్లో పిల్లల కోసం సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేయాలి : మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి
హైదరాబాద్ : పిల్లలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి అన్నారు. నిజాంపేట్ లోని సంఘమిత్ర స్కూల్ లో &lsq
Read Moreమంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేల అసమ్మతి గళం
మేడ్చల్ : మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మె్ల్యేలు అసమ్మతి గళం ఎత్తారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మా
Read Moreసరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థుల ధర్నా
కాలేజీలో మౌలిక వసతులు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలపై స్పంద
Read Moreమల్లారెడ్డికి వ్యతిరేకంగా మైనంపల్లి నివాసంలో ఎమ్మెల్యేల రహస్య భేటీ
మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఆదివారం జరిగిన ఓ వివాహ వేడుకలో ఎమ్మెల్యే మైనంపల్లితో మల్లారెడ్డికి విభేదాలు బహిర్గతమైనట
Read Moreఅయ్యప్ప మాలలో ఉన్నా.. విచారణకు రాలేను : పైలెట్ రోహిత్ రెడ్డి
ఈడీ విచారణకు హాజరుకావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. ఈడీ ఆఫీసుకు వెళ్తున్నానని మణికొండలోని తన నివాసం నుంచి బయల్దేరిన రోహిత్ రె
Read Moreహైదరాబాద్ లో అతిపెద్ద జాతీయ పుస్తక ప్రదర్శన
దేశంలోనే అతిపెద్ద జాతీయ పుస్తక ప్రదర్శనకు హైదరాబాద్ రెడీ అవుతోంది. ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు జరగనున్న పుస్తక ప్రదర్శన కోసం లోయర్ ట్యాంక్ బండ్ లోని ఎ
Read Moreక్రిప్టో ట్రేడింగ్ పేరుతో కోట్లల్లో మోసం
హైదరాబాద్లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు క్రిప్టో కరెన్సీ పేరుతో జనం నుంచి కోట్ల రూపాయలు దండుక
Read Moreబేగంపేట్లో భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ బేగంపేట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్యారడైజ్ నుంచి ఐటీసీ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగస్తులు, స్
Read Moreఈడీ విచారణకు హాజరుకానున్న పెలైట్ రోహిత్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్
హైదరాబాద్ : వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10:30 గంటలకు బ
Read Moreసిటీలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు న్యూ ఇయర్ ఈవెంట్లకు పర్మిషన్
హైదరాబాద్, వెలుగు : సిటీ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 31న అర్ధరాత్రి 1 గంట వరకు న్యూ ఇయర్ ఈవెంట్లకు పర్మిషన్ ఉంటుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Read Moreఇండస్ట్రియల్ ఏరియాలోని 140 సీసీ కెమెరాల్లో ఒక్కటీ పనిచేయట్లే
జీడిమెట్ల, వెలుగు : ఇండస్ట్రియల్ ఏరియాలో సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతోనే కెమికల్ డంపింగ్ మాఫియా రెచ్చిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కంపెనీల్లోని వే
Read More