హైదరాబాద్

నాంపల్లి పీఎస్లో కొనసాగుతోన్న సీపీఐ ఆందోళన

నాంపల్లి పోలీస్ స్టేషన్ లో సీపీఐ నాయకుల ఆందోళన కొనసాగుతోంది. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన సీపీఐ నా

Read More

సింగరేణి వేలాన్ని ఆపండి: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

లోక్ సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  న్యూఢిల్లీ: సింగరేణి కోల్ మైన్స్ వేలంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత

Read More

జేపీ నడ్డా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 16వ తేదీకి బదులు ఈనెల1

Read More

మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

మంత్రి మల్లారెడ్డికి సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. మేడ్చల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో షీ క్యాబ్ పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మల్లార

Read More

ఫాంహస్ కేసు: డబ్బే దొరకనప్పుడు సెక్షన్ 8 ఎలా వర్తిస్తది: శ్రీనివాస్ లాయర్

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో సిట్ దాఖలు చేసిన  కౌంటర్  లీక్ అవడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. కేసులో ఏ7గా ఉన్న శ్రీనివాస్ తరఫు న్యాయవాది ఉదయ్ హ

Read More

ఎన్నారై కాలేజీపై మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ 

ఎన్నారై కాలేజీపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ నెల 2, 3 తేదీల్లో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ల

Read More

డాక్టర్ వసంత్‭ను కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్

సుల్తాన్ బజార్ యూపీహెచ్సీలో డాక్టర్ వసంత్ మూడు రోజులుగా తలుపులు వేసుకుని దీక్ష చేస్తున్నారు. దీనిపై గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సంఘటనా స

Read More

ఫాంహౌస్ కేసులో కుట్రపూరితంగా ఇరికించారు : శ్రీనివాస్ తరఫు లాయర్

మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో హైకోర్టు విచారణ కొనసాగుతోంది. కేసులో ఏ7గా ఉన్న శ్రీనివాస్ తరఫు న్యాయవాది ఉదయ్ హుల్లా ఇవాళ వాదనలు వినిపించారు. శ్రీనివాస్ను

Read More

ఫాంహౌస్ కేసు : ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన సిట్

ఫాంహౌస్ కేసులో ఏసీబీ కోర్టు మెమో రిజెక్ట్ చేయడంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) హైకోర్టును ఆశ్రయించింది. కేసును ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని, ప

Read More

రాజాసింగ్కు పోలీసుల నోటీసులపై త్వరలోనే సమాధానమిస్తం : కరుణ సాగర్

ఎమ్మెల్యే రాజా సింగ్కు పోలీసులు జారీ చేసిన నోటీసులపై త్వరలోనే సమాధానం ఇస్తామని అడ్వకేట్ కరుణసాగర్ తెలిపారు. పోలీసులు ఆరోపించినట్లు రాజాసింగ

Read More

రాజ్ భవన్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

రాజ్ భవన్ ముట్టడికి సీపీఐ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాజ్ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ కార్యకర్తలన

Read More

ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యలో మార్పులు తీసుకొస్తూ, విద్యా

Read More

కేసీఆర్ పాలనలోనే జగిత్యాల అభివృద్ధి : కవిత

ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగిత్యాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ జైత్ర యాత్ర జగిత్యాల న

Read More