హైదరాబాద్

ఫాంహౌస్ కేసు: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులు

ఫాం హౌస్ కేసుకు సంబంధించి జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బెయిల్

Read More

మల్లారెడ్డి ఐటీ దాడులు: ఇంకా దొరకని ఐటీ అధికారి ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌..!

హైదరాబాద్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాలు, సంస్థలపై ఐటీశాఖ దాడుల కేసులో విచారణ కొనసాగుతోంది. ఐటీశాఖ అధికారి రత్నాకర్.. మం

Read More

నిత్య జీవితంలో క్రీడలు భాగం కావాలి: - మంత్రి తలసాని

ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రపంచంలో ఎన్ని రకాల క్రీడలు ఉన్నా.. క్రికెట్కు &n

Read More

ఫాం హౌస్ కేసు : నిందితుల రిమాండ్ పొడగింపు

ఫాం హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితుల  జ్యూడీషియల్ రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడగించింది. రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీల ర

Read More

హైదరాబాద్లో చిత్రగుప్తుడి గుడి...మరి నగర ప్రజల పాపపుణ్యాలెన్ని..?

యమలోకంలో మానవుల పాపపుణ్యాలు లెక్క కట్టే చిత్రగుప్తుడు భాగ్యనగరంలో కొలువుదీరాడు. యమధర్మరాజు ఆస్థానంలో అసీనుడయ్యే చిత్రగుప్తుడు..హైదరాబాద్లో పూజలందుకుం

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు అందుకున్న అంబర్ పేటకు చెందిన లాయర్ పోగులకొండ  ప్రతాప్ గౌడ్ తో పాటు.. నందకుమార్

Read More

నీలోఫర్ హాస్పిటల్ లో చిన్నారులకు బెడ్స్ కొరత 

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ పిడియాట్రిక్ దవాఖానా .. నీలోఫర్. వెయ్యి పడకల సామర్ద్యమున్న ఈ హాస్పిటల్ కు రోజూ వేలాది మంది వస్తుంటారు. ఉన్న బెడ్స్ కు.. అడ్

Read More

హస్తం నేతలే టార్గెట్గా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలపై నజర్ పెట్టింది కాషాయ పార్టీ. గ్రౌండ్ లెవల్ లో పార్టీ బలోపేతం కోసం హస్తం నేతలను ఆకర్షించే పనిలో పడింది. ఇప్పటికే చాలామంది న

Read More

ఇవాళ సిట్ ముందుకు లాయర్ ప్రతాప్ గౌడ్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన సిట్ నందు లావాదేవీలపై భార్య చిత్రలేఖను  ప్రశ్నించే ఛాన్స్ హైదరాబాద్: ఎమ్మెల్యేల

Read More

హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఖైరతాబాద్, వెలుగు: పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గురువారం బంజారాహిల

Read More

జూబ్లీహిల్స్​లో వారం రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు :​ రంగనాథ్

ఖైరతాబాద్, వెలుగు : జూబ్లీహిల్స్ ఏరియాలో శుక్రవారం నుంచి ట్రాఫిక్​ను దారి మళ్లించనున్నట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ తెలిపారు. నేటి నుంచి వారం రో

Read More

సిటీ శివారులోని వందలాది కాలనీల్లో కనిపించని అభివృద్ధి

కొన్ని ఏరియాలకు ఇప్పటికీ నల్లా కనెక్షన్ ఇవ్వలే చాలా చోట్ల  నిలిచిపోయిన పనులు ఎల్ బీనగర్, వెలుగు: సిటీ శివారు కాలనీల్లో అభివృద్ధి పనులు

Read More

బోడుప్పల్ కౌన్సిల్ మీటింగ్​కు మేయర్ డుమ్మా

బాయ్​కాట్ చేసిన అధికార పార్టీ కార్పొరేటర్లు కమిషనర్​ను ట్రాన్స్​ఫర్ చేయించేందుకే ఇలా చేస్తున్నరు  ప్రతిపక్ష కార్పొరేటర్ల ఆరోపణ మేడిపల

Read More