
హైదరాబాద్
నవంబర్ 1న హైదరాబాద్ కు రాహుల్ యాత్ర : అంజన్ కుమార్ యాదవ్
హైదరాబాద్: నవంబర్ 1న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంటుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. రాహుల్ యాత్రను
Read Moreపోలీసుల అదుపులో ఫాంహౌజ్ కేసు నిందితులు
ఫాంహౌజ్ కేసులో నిందితులను హైకోర్టు రిమాండ్ కు అంగీకరించింది. కోర్టు రిమాండ్ కు అంగీకరించడంతో నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిని పోలీసులు అదుపులోక
Read Moreదొంగెవరో.. దొరెవరో ప్రజలకు తెలుసు: కేటీఆర్
హైదరాబాద్: దేవుళ్లపై ప్రమాణాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు అని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లే
Read Moreకస్టడీలోకి డీఏవీ స్కూల్ నిందితులు
హైదరాబాద్: బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటన కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న డ్రైవర్ రజి
Read Moreకేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చార్జ్ షీట్
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో
Read Moreజేఎన్టీయూ ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట విద్యార్ధుల నిరసన
మెస్ బిల్లులు చెల్లించలేదనే కారణంతో ఫలితాలు ఆపడం అన్యాయమని జేఎన్టీయూ యూనివర్సిటీ విద్యార్ధులు వెల్లడించారు. వెంటనే ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశా
Read Moreబీజేపీ పిటిషన్.. ఫాం హౌస్ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే
ఫాం హౌస్ కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుపై స్టే విధించింది. నవంబర్ 4వ తేదీ
Read Moreఫాం హౌస్ నిందితుల రిమాండ్కు అనుమతించిన హైకోర్టు
ఫాంహౌస్ కేసు నిందితుల రిమాండ్ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అప్పీల్ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వారి రిమాండ్కు అనుమత
Read Moreరాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగల ముఠా
రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ లో దొంగల ముఠా రెచ్చిపోయింది. ఉప్పర్ పల్లి ప్రకాష్ నగర్ కాలనీలో అనంత కుమార్ అనే వ్యాపారవేత్త ఇంట్లో రాత్రి చోరీ
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఈడీకి రఘునందన్రావు ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: సంచలనంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. డబ్బు లావాదేవీలతో పాటు నేరాన్ని రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని బీజ
Read Moreముందే కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఏర్పాటు చేసినం
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్ డబ్బు దొరికిందా? అని ప్రశ్నించిన హైకోర్టు పోలీసుల దగ్గర చాలా సాక్ష్యాధార
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక ఆధారాలను హైకోర్టుకు సమర్పించిన పోలీసులు
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు టీఆర్
Read Moreడీఏవీ స్కూల్ నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి
హైదరాబాద్: బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటన కేసులో నిందితులను పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఘటనలో అరెస్టయిన పాఠశాల డ్
Read More