హైదరాబాద్

రాజీవ్ స్వగృహ ఇండ్లు కొనేందుకు జనం ముందుకొస్తలే

హైదరాబాద్ : బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ అపార్ట్‌‌మెంట్లలోని ఫ్లాట్లు కొనేందుకు జనం ముందుకు రావటం లేదు. ఫ్లాట్ల అమ్మకం ద్వారా మొత్తం రూ.

Read More

60 శాతం కూరగాయలు దిగుమతే

ఇతర రాష్ట్రాల నుంచే పాలు, పప్పులు, నూనెలు కూడా  బయటి నుంచి రోజూ 10 లక్షల లీటర్ల పాలు వస్తున్నయ్  6 లక్షల టన్నుల నూనెకు గాను లక్ష టన్నులే మ

Read More

క్వాలిటీ లేని కోచింగ్ తో అభ్యర్థుల్లో ఆందోళన

హైదరాబాద్ : గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్​తో రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్ల క్వాలిటీ బయటపడింది. ఏ ఒక్క సెంటర్ కూడా తమ స్టూడెంట్​ వంద మార్కులు స్కోర్ చేస్తా

Read More

సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 49 క్రాకర్ బర్న్ కేసులు

పటాకులతో కండ్లకు గాయాలు  సరోజినీ హాస్పిటల్​కు 49 మంది.. నలుగురికి సర్జరీ​ ఉస్మానియా ఆస్పత్రిలో మరో 18 మందికి ట్రీట్​మెంట్​ మెహిదీపట్న

Read More

యూనియన్ల కోసం పెరుగుతున్న డిమాండ్లు

నామ్​కే వాస్త్​గా మారిన వెల్ఫేర్ కమిటీలు సమస్యలు, వేధింపులతో  కార్మికులకు ఇబ్బందులు టీఆర్ఎస్ అనుబంధ సంఘం నేతలతో మంత్రి చర్చలు టీఎంయూకు లేబర్&n

Read More

భర్తీ కాని 15,447 బీటెక్ సీట్లు

హైదరాబాద్ : ఎంసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. 177 ఇంజినీరింగ్ కాలేజీల్లో 79,346 కన్వీనర్ కోటా సీట్లుండగా.. రెండు విడతల్లో కలిపి 63,899 భర్

Read More

బ్యాంకు రుణాల ఎగవేతపై సుఖేష్ గుప్తాను ప్రశ్నించిన ఈడీ

MBS జ్యుయెలర్స్ అధినేత సుఖేష్ గుప్తాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ కోర్టు ఇప్పటికే 9 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో.. నవంబర్ 2 వ

Read More

రేపు నాగోల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న కేటీఆర్ 

హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న నాగోల్ ఫ్లైఓవర్ అప్పుడే ఓపెనింగ్ కు సిద్దమైంది. రూ. 143 కోట్లతో

Read More

బంజారాహిల్స్ ఘటన నన్ను కలచివేసింది: చిరంజీవి

బంజారాహిల్స్ బాలిక ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్ లో జరిగిన అఘాయిత్యం ఘటన తనను బాగా కలచి వేసిందన్నారు.&n

Read More

గ్రహణ సమయంలో ఓయూలో ప్రత్యేక భోజనాలు

ఈ ఏడాదిలో చివరిది అయిన సూర్యగ్రహణం ప్రపంచంలో కొన్ని ఏరియాల్లో సంపూర్ణంగా.. మరికొన్ని చోట్ల పాక్షికంగా ప్రభావం చూపించింది. ప్రపంచవ్యాప్తంగా సాయంత్

Read More

తప్పుడు ప్రశ్నలతో కానిస్టేబుల్ అభ్యర్థులకు నష్టం: ఆర్ కృష్ణయ్య

కానిస్టేబుల్ పరీక్షలలో 22 తప్పుడు ప్రశ్నలు ఇచ్చినందుకు చాలా మంది విద్యార్థులు క్వాలిఫై కాలేకపోయారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డార

Read More

సూర్యగ్రహణం ఎఫెక్ట్ : బోసిపోయిన నార్సింగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్

రంగారెడ్డి జిల్లా నార్సింగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బోసిపోయింది. నిత్యం రద్దీతో జనాలతో కలకళలాడే ఆఫీస్ సూర్య గ్రహణం కారణంగా ఇలా జనం లేక వెలవెలబ

Read More

సుఖేష్ గుప్తాను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు 

హైదరాబాద్ : ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో ఉన్న ఆయనను అధికారులు ఈడీ ఆఫీసుకు తరలించి

Read More