
హైదరాబాద్
జేఎన్టీయూ ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట విద్యార్ధుల నిరసన
మెస్ బిల్లులు చెల్లించలేదనే కారణంతో ఫలితాలు ఆపడం అన్యాయమని జేఎన్టీయూ యూనివర్సిటీ విద్యార్ధులు వెల్లడించారు. వెంటనే ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశా
Read Moreబీజేపీ పిటిషన్.. ఫాం హౌస్ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే
ఫాం హౌస్ కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుపై స్టే విధించింది. నవంబర్ 4వ తేదీ
Read Moreఫాం హౌస్ నిందితుల రిమాండ్కు అనుమతించిన హైకోర్టు
ఫాంహౌస్ కేసు నిందితుల రిమాండ్ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అప్పీల్ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వారి రిమాండ్కు అనుమత
Read Moreరాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగల ముఠా
రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ లో దొంగల ముఠా రెచ్చిపోయింది. ఉప్పర్ పల్లి ప్రకాష్ నగర్ కాలనీలో అనంత కుమార్ అనే వ్యాపారవేత్త ఇంట్లో రాత్రి చోరీ
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఈడీకి రఘునందన్రావు ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: సంచలనంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. డబ్బు లావాదేవీలతో పాటు నేరాన్ని రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని బీజ
Read Moreముందే కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఏర్పాటు చేసినం
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్ డబ్బు దొరికిందా? అని ప్రశ్నించిన హైకోర్టు పోలీసుల దగ్గర చాలా సాక్ష్యాధార
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక ఆధారాలను హైకోర్టుకు సమర్పించిన పోలీసులు
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు టీఆర్
Read Moreడీఏవీ స్కూల్ నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి
హైదరాబాద్: బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటన కేసులో నిందితులను పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఘటనలో అరెస్టయిన పాఠశాల డ్
Read Moreరాష్ట్రంలో మరింత పెరుగుతున్న చలి తీవ్రత
రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణం బాగా చల్లబడింది. జనం చలికి వణికిపోతున్నార
Read Moreనిందితులను ట్రాప్ చేసింది మేమే: హైకోర్టులో ఏజీ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముందే ఫాంహౌజ్ లో సీసీ కెమెరాలు, ఆడియో రికార్డింగ్ ఏర్పాటు చేశారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించ
Read Moreకుల వృత్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది: జీవన్ రెడ్డి
నల్గొండ జిల్లా: కుల వృత్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. చండూర్ మండలం ఇడికూడ కాంగ
Read Moreస్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోండి... ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చట్ట విరుద్ధంగా వ్యవహరించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
Read Moreఫిబ్రవరిలో డిగ్రీ, పీజీ పరీక్షలు
అన్ని యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి ఆదేశాలు హైదరాబాద్: డిగ్రీ, పీజీ పరీక్షలపై ఉన్నత విద్యా మండలి ఇవాళ కీలక ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ,
Read More