హైదరాబాద్
4 రైల్వే ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు.. 4 రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో కనెక్టివిటీ
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి న్యూఢిల్లీ: మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ
Read Moreజూబ్లీహిల్స్లో పోటీకి టీడీపీ దూరం.. బీజేపీ అడిగితే మద్దతివ్వాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం అమరావతిలో తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ
Read Moreగొప్ప పోరాట యోధుడు కుమ్రంభీం.. ఆదివాసీలకు హక్కులను సాధించిన యోధుడు
జాగృతి అధ్యక్షురాలు కవిత ట్యాంక్ బండ్, వెలుగు: దేశం మొత్తం తరతరాలుగా చెప్పుకునేలా కుమ్రంభీం గొప్ప పోరాటం చేశారని తెలంగాణ జాగృతి అధ
Read Moreహైదరాబాద్ లో దంచిన వాన.. ఏకధాటిగా గంటన్నర పాటు వర్షం
నగరంలో మంగళవారం సాయంకాలం కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. గంటన్నర పాటు కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. ఖైరతాబాద్, బహదూర్ పు
Read Moreమరో 4 రోజులు వర్షాలు.. మోస్తరు నుంచి భారీ వానలు కురిసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం చత్తీస్గఢ్ నుంచి తెల
Read Moreఈ స్థితిలో జోక్యం చేసుకోలేం.. గ్రూప్ 1 నియామకాలపై సుప్రీంకోర్టు
హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు ఆదేశం న్యూఢిల్లీ, వెలుగు: గ్రూప్ 1 నియామకాల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జో
Read Moreసమాజానికి మేలు చేసేలా టెక్నాలజీ వాడాలి ..గవర్నర్ జిష్ణుదేవ్వర్మ
గచ్చిబౌలి, వెలుగు: సమాజానికి మేలుచేసేలా, తోటి వారికి సేవ చేసేలా టెక్నాలజీని ఉపయోగించాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ సూచించారు. హైదరాబాద్ సెంట్రల్ యూని
Read Moreదసరాకు ఇన్ని బండ్లు కొన్నారా..! భారీగా బండ్ల సేల్స్.. జీఎస్టీ తగ్గడంతో ఎగబడి కొన్న జనం..
నవరాత్రుల్లో 35 శాతం వృద్ధి. గత నెల 6 శాతం పెరుగుదల వెల్లడించిన ఫాడా న్యూఢిల్లీ:ఈ ఏడాది నవరాత్రుల సమయంలో వాహనాలు విపరీతంగా అమ్ముడుపో
Read Moreవచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్ కొత్త ఫీజులు.. డెంటల్, నర్సింగ్, హోమియోపతి, పారామెడికల్ కోర్సులకు కూడా..
ఈ వారంలోనే ప్రైవేటు కాలేజీల నుంచి డేటా సేకరణ ఆడిట్ చేసిన మూడేండ్ల అకౌంట్స్ వివరాల డేటా పరిశీలన వచ్చే మూడేండ్ల బ్లాక్ పీరియడ్కు కొత
Read Moreఐక్యరాజ్య సమితి సమావేశాలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. అమెరికా బయల్దేరిన పెద్దపల్లి ఎంపీ
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఐక్యరాజ్యసమితి (యూఎన్) సర్వసభ్య సమావేశాలకుహాజరయ్యేందుకు మంగళవారం (అక్టోబర్ 07) అమెరికా బయలుదేరి వె
Read Moreకాపీ పేస్ట్ చేశారో మొబైల్ హ్యాక్! ఆన్లైన్ సైట్ల వెబ్ పేజీల్లో ఫిషింగ్ పాపప్స్.. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్
అట్రాక్ట్ చేసే కంటెంట్, టెక్ట్స్ మెసేజ్లు కాపీ ప
Read Moreబీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ.. ఇవాళ (అక్టబర్ 08) హైకోర్టులో జీవో 9పై విచారణ.. తేలనున్న స్థానిక ఎన్నికల భవితవ్యం
ప్రభుత్వం తరఫున వాదనలు విన్పించనున్న ఏజీ ఎ.సుదర్శన్రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఇప్పటికే
Read Moreవాదనలు బలంగా వినిపిస్తం.. ఢిల్లీలో వచ్చిన తీర్పే హైకోర్టులో వస్తుందని ఆశిస్తున్నం: మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం తరుఫున హైకోర్టులో వాదనలు బలంగా వినిపిస్తామని మంత్రి వాకిటి శ్ర
Read More











