లేటెస్ట్

గుడ్ న్యూస్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

కమర్షియల్ వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన కమర్షియల్ వంట గ్యాస్ ధరలు.. కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి రోజే ధరలను స్ప

Read More

సీ-విజిల్ యాప్‌‌లో ఫిర్యాదు చేయాలి : రాహుల్​ రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు: పార్లమెంట్‌‌ ఎన్నికల కోడ్‌‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే  ప్రజలు సీ-విజిల్​యాప్‌‌లో ఫిర్యాదు చేయాలని జ

Read More

టోల్ ప్లాజా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నేరడిగొండ, వెలుగు: టోల్ ప్లాజాలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. నేరడిగొండ మండ

Read More

చిన్నారులకు రూ.20 వేల ఆర్థికసాయం

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణం రెండో జోన్​లో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్(ఆక్ట్) నిర్వాహకులు ఆదివారం రూ.

Read More

ఒక రోజు ఏడు ర్యాకుల బొగ్గు రవాణాతో రికార్డు

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ సింగరేణి సీహెచ్​పీ(కోల్​ హ్యాండ్లింగ్​ప్లాంట్) ఒక రోజు అత్యధికంగా ఏడు ర్యాకుల బొగ్గు రవాణా చేసి రిక

Read More

108 వాహనంలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

జన్నారం, వెలుగు: 108 వాహనంలోనే ఓ మహిళా ప్రసవించింది. ఆడ శిశువుకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 108 వాహన పైలట్లు కిషన్, రఫీక్ తెలిపిన వివరాల

Read More

రైతులను మళ్లీ నిర్వాసితులుగా మార్చొద్దు

లక్సెట్టిపేట, వెలుగు: భూ నిర్వాసితులను జాతీయ రహదారి కోసం మళ్లీ నిర్వాసితులుగా మార్చొద్దని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. మూడో ఫేజ్ జాతీయ రహదారి న

Read More

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 2024 ఏప్రిల్ 1 సోమవారం రోజున 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

Read More

రూ.1,745 కోట్లు చెల్లించండి... కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్(ఐటీ శాఖ) మరోసారి నోటీసులు జారీ చేసింది. రూ.1745 కోట్లకు ఐటీ శాఖ డిమాండ్‌‌ నోటీ

Read More

మళ్లీ పెళ్లంటే ఇప్పుడే చేస్కోండి..!.. ఎన్నికలయ్యాక చేస్కుంటే జైలుకే!

ధుబ్రీ ఎంపీ అజ్మల్‌‌‌‌కు అస్సాం సీఎం కౌంటర్‌‌‌‌  దిస్పూర్‌‌‌‌ (అస్సాం): ఏఐయూడ

Read More

పదేళ్ల పాలనలో వాపస్​ తీస్కోలేదేం? :కచ్చతీవు దీవులపై మోదీకి ఖర్గే కౌంటర్

న్యూఢిల్లీ: పదేళ్ల అస్తవ్యస్త పాలన తర్వాత సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముంగిట ప్రధాని మోదీకి దేశ సరిహద్దుల సమగ్రత, నేషనల్ సెక్యూరిటీ గుర్తుకొచ్చిందంటూ కాంగ

Read More

కచ్చతీవు ద్వీపాన్ని నిర్మొహమాటంగా శ్రీలంకకు అప్పగించింది : మోదీ

కాంగ్రెస్​ను ఎప్పటికీ నమ్మలేం: మోదీ న్యూఢిల్లీ: మన దేశానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మొహమాటంగా శ్రీలంకకు అప్పగి

Read More

రెడ్ కార్పెట్ స్వాగతాలను నిషేధించిన పాక్

ఖర్చుల నియంత్రణలో భాగంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం ఇస్లామాబాద్: రెడ్ కార్పెట్ స్వాగతాలను పాకిస్తాన్ రద్దు చేసింది. ఖర్చుల నియంత్రణలో భాగంగ

Read More