లేటెస్ట్
పెండ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫొటో ప్రింట్..అభిమానం చాటుకున్న యువకుడు
సంగారెడ్డి: పటాన్ చెరుకు చెందిన ఓ యువకుడు ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని వినూత్నరీతిలో చాటుకున్నాడు.. పటాన్ చెరు కుచెందిన నందికంటి సాయి కుమార్.. ప
Read Moreబీ అలెర్ట్..కరోనాలాంటి మరో మహమ్మారి వస్తోంది
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ను ప్రపంచ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నాలుగేళ్లు గడిచిపోయాయి. కరోనాతో ప్రపంచవ్యాప్
Read Moreలిక్కర్ స్కాం కేసులో దోషి.. బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల విరాళం
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో సంచలన విషయం బయటపడ్డింది. ఈ కేసుకి ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధం ఉన్నట్లు తేలింది. లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్ గా మారి
Read Moreవీళ్ళకి రిటైర్మెంట్ అంటే లెక్కే లేదు: మనసు మార్చుకున్న మరో పాక్ ప్లేయర్
పాకిస్థాన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్స్ ఒకొక్కరుగా అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చేనందుకు సిద్ధంగా ఉన్నారు. నిన్న (మార్చి 23) పాక
Read MoreApple Layoffs : మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన యాపిల్ కంపెనీ
ప్రముఖ ఐఫోన్ల తయారీ సంస్థ Apple మరోసారి తన ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయింది. Apple తన micoro LED ప్రాజెక్టును నిలిపివేసింది. కంపెనీ డిస్ ప్ల
Read Moreమోదీ పాలనలో దేశాభివృద్ధి శూన్యం: సీతక్క
మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు మంత్రి సీతక్క. బీజేపీ పాలనలో అక్షింతలు, రామమందిరం, పూల్వామా దాడి ఘటనలు తప్పా.. అభివృద్ధి శూన్యమని విమర్శించా
Read MoreRR vs LSG: పూరన్, రాహుల్ శ్రమ వృధా.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు
ఐపీఎల్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ నమోదయింది. లక్నో సూపర్ జయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చివరి ఓవర్
Read Moreఎంపీగా బండి సంజయ్.. కరీంనగర్కు ఒక్క పైసా తేలేదు : వినోద్ కుమార్
జగిత్యాల: బండి సంజయ్ ఎంపీ అయ్యాక.. ఐదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకురాలేదన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బ
Read Moreనాంపల్లి కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య
కుటుంబ కలహాలతో కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఈరోజు(2024 మార్చి 24 ఆదివారం) ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ పేట బతుకమ
Read Moreఉగ్రవాద సంస్థలో చేరాలనుందన్న ఐఐటి స్టూడెంట్ అరెస్ట్
ఐఐటీ గౌహతి విద్యార్థి వివాదస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన తౌసీఫ్ అలీ ఫ్రక్వీ అస్సాం రాజధానిలోని ఐఐటీ గౌహతిలో చదువుతున్
Read MoreGT vs MI:మిత్రులే ప్రత్యర్థులుగా: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై
ఐపీఎల్ లో మరో సూపర్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు లీగ్ లో తొలి మ్యాచ్ లో తలపడనున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ
Read Moreరాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధాని కాలేరు: కిషన్ రెడ్డి
బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2024 మార్చి 24న ఆదివారం బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డ
Read Moreఛార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ పేలి..నలుగురు చిన్నారులు మృతి
మీరట్: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ ఇంట్లో సెల్ ఫోన్ పేలడంతో కుటుంబం బలైంది.ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు..వారి తల్లిదండ్రులు తీవ్రంగా గ
Read More












