లేటెస్ట్
ఆరోగ్యశ్రీ సేవలు ఆపవద్దు : వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ అప్రూవల్ రాలేదనే కారణంతో అత్యవసర సేవలు ఆపవద్దని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
Read Moreవరంగల్ వెయ్యి స్తంభాల గుడి అభివృద్ధికి రూ.14.44 కోట్లు
వరంగల్, వెలుగు : హనుమకొండలోని చారిత్రక వెయ్యి స్తంభాల గుడి (రుద్రేశ్వర స్వామి ఆలయం) అభివృద్ధికి కేంద్రం రూ. 14.44 కోట్లు మంజూరు చేసింది. ఆలయ అభివ
Read Moreఇసుక అక్రమ రవాణాకు సహకరించిన ..ఇద్దరు కానిస్టేబుల్స్పై వేటు
జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని నాగంపేట గ్రామం వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్
Read Moreఅగ్ని ప్రమాదాల్లో జొన్న పంట దగ్ధం
కుభీర్ మండలంలోని మాలేగాం, సిర్పెల్లి(హెచ్)లో ఘటనలు కుభీర్, వెలుగు: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఒక్క రోజే రెండు అగ్ని ప్రమాదాలు జరిగి పంట కాల
Read Moreమ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి
ప్రతి పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి హనుమకొండ,
Read Moreమెదక్ జిల్లాలో ఆడపిల్ల పుట్టిందని కాపురానికి వద్దంటున్రు
భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు మెదక్, వెలుగు: ఆడపిల్ల పుట్టిందని తన భర్త, అత్తమామలు కాపురానికి వద్దంటున్నారని ఓ వివా
Read Moreఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. సోమవార
Read Moreఇరాన్ పై ట్రంప్ దూకుడు.. మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో గ్రాము ఎంతంటే..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్ లైన్ ముగింపునకు వస్తున్న వేళ ఇరాన్ లో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. ఒకపక్క ఇజ్రాయెల్ దాడులు పెంచటంతో పాటు రేపు అ
Read Moreపాలనా సౌలభ్యం కోసం జీపీ బిల్డింగ్లు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కొడిమ్యాల, వెలుగు: పాలనా సౌలభ్యం కోసం కొత్త జీపీ బిల్డింగ్లను నిర్మించినట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపార
Read Moreకోహెడ పండ్ల మార్కెట్ భూములను కాజేసేందుకు కాంగ్రెస్ కుట్ర: హరీశ్ రావు
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపణ ఎల్బీనగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా కోహెడలోని పండ్ల మార్కెట్కు సంబంధించిన భూములన
Read Moreరైతులు పాడి పరిశ్రమపై దృష్టి పెట్టాలి : చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి
మహబూబ్నగర్ అర్బన్/చిన్నచింతకుంట, వెలుగు: రైతులు పాడి పరిశ్రమపై దృష్టి పెట్టాలని రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి
Read Moreడీసీసీ కార్యవర్గంలో అన్ని కులాలకు అవకాశం : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
మహబూబ్ నగర్ అర్బన్ , వెలుగు: అన్ని కులాల వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంలో అవకాశం కల్పించామని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ &
Read Moreకొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
పర్వతగిరి/ హసన్పర్తి, వెలుగు: రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, మద్దతు ధర పొందాలని వర్ధన్నపేట
Read More












