లేటెస్ట్
మేడారం స్తూపానికి మళ్లీ ఎరుపు రంగు
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా మేడారంలోని ఊరట్టం క్రాస్ వద్ద గల మావోయిస్ట్ స్తూపానికి మళ్లీ ఎరుపు రంగు వేశారు. మేడారం సుందరీక
Read Moreమారువేషంలో చొరబడి చోరీ చేసిన పనిమనిషి..మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఘటన
వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరార్ నిందితురాలు అరెస్ట్ మేడిపల్లి, వెలుగు: ఇంట్లో పని చేసే మహిళే దోపిడీకి పాల
Read Moreజూన్ 2 నుంచి తీన్మార్ మల్లన్న పాదయాత్ర
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలితో గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేప
Read Moreప్రైవేటు హాస్టల్లో బీటెక్ విద్యార్థి సూసైడ్.. ఇబ్రహీంపట్నంలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రైవేటు హాస్టల్లో ఉరేసుకొని బీటెక్ స్టూడెంట్ చనిపోయాడు. గురునానక్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న కందిమల్ల సాయి (20) ఇబ్ర
Read Moreవివాహేతర సంబంధం వల్లే హత్య ...నిర్మల్ పట్టణంలోని మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణంలోని శ్యామ్గడ్ కోట వెనుక ఈ నెల 24న జరిగిన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ సాయి
Read Moreసిగాచి ఇండస్ట్రీస్ పేలుడు తర్వాత దేశ ఫార్మా ఎగుమతులపై తీసుకున్న చర్యలేంటి?: ఎంపీ వంశీకృష్ణ
లోక్సభలో ఎంపీ వంశీకృష్ణ ప్రశ్న సమాధానమిచ్చిన మంత్రి అనుప్రియ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో జరిగిన సి
Read Moreవివాహితుడితో లివ్ ఇన్ రిలేషన్షిప్ నేరం కాదు.. జంటకు రక్షణ కల్పించాల్సిందే: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: వయోజనులైన స్త్రీ, పురుషుడు ‘లివ్ఇన్ రిలేషన్షిప్’లో ఉండటం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ
Read Moreయుద్ధం ఆగిపోవాలని మొక్కుకున్నా: కిషన్రెడ్డి
ఇబ్రహీంపట్నం, వెలుగు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో కుటుంబ సమేతంగా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. సీత
Read Moreయాదగిరిగుట్టలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట అనుబంధమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట దే
Read Moreఅక్రమాలు నిగ్గు తేల్చినా..చర్యలకు వెనుకడుగు!.. కోట్లలో ఫ్రాడ్ చేసినట్లు ఆరోపణలు
శాతవాహన, కేయూ మాజీ వీసీల అక్రమాలపై విచారణ పూర్తి ఏడాది క్రితమే ఉన్నతాధికారులకు ఎంక్వయిరీ రిపోర్టులు చర్యలు తీసుకోవడంలో సర్కార్ జాప్యం కరీ
Read Moreమార్కెట్లోకి వివో వై21, వై11 ఫోన్లు
హైదరాబాద్, వెలుగు: వివో ఇండియా దేశీయ మార్కెట్లోకి వై21, వై11 స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఇవి 6,50
Read Moreరాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల భద్రతకు డిస్ప్లే బోర్డులు
రూ. 500తో స్కూల్ గోడలపై ఎమర్జెన్సీ నంబర్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భద్రతను పటిష్టం
Read More30 నెలల్లో 250 షోరూమ్లు.. ప్రకటించిన ప్యూర్ఈవీ
హైదరాబాద్, వెలుగు: రాబోయే 30 నెలల్లో దేశవ్యాప్తంగా 250 కొత్త డీలర్షిప్లను ఏర్పాటు చేస్తామని ఎలక్ట్రిక్ టూవీలర్ల
Read More












