లేటెస్ట్
IND vs AUS : 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా
విశాఖపట్నం వేదికగా భారత్,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. 16 ఓవర్లు ముగిసే టైమ్ కు 6 విక
Read Moreరాజశేఖర్ రెడ్డికి TSPSC లో ఉద్యోగం ఇప్పించిందే కేటీఆర్ పీఏ: రేవంత్
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కథ నడిపిందే మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో రేవంత్ నిరుద్
Read Moreఐటీ శాఖా మంత్రిగా.. పేపర్ లీక్తో తనకు సంబంధం లేదనడం సిగ్గు చేటు
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు. ఇటీవల సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి
Read MoreIND vs AUS : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఉదయం నుంచి కమ్ముకున్న మబ్బులు పోయి ఎండ రావడంతో ప్లేయర్లంతా గ్రౌండ్ కి
Read Moreబాధిత మహిళల వివరాలు ఇస్తే.. చర్యలు తీసుకుంటాం : ఢిల్లీ పోలీస్
ఢిల్లీలోని రాహుల్ గాంధి నివాసం ముందు భారీగా పోలీసులు, ఉన్నతాధికారులతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ మధ్య భారత్ జోడో యాత్రలో భాగంగా జనవరి 30న శ్రీనగర్
Read More119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో దీక్ష: బండి సంజయ్
సీఎంవో ఆదేశాలతో టీఎస్పీఎస్ సీ పేపర్ లీక్ జరిగిందని బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్
Read Moreధర్మపురిలో.. కరెంట్ షాక్ తగిలి ఏనుగు మృతి
కుప్పం సరిహద్దు ప్రాంతంలో గల తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏనుగు కళ్లముందే కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. ధర్మపురి సమీపంలోని
Read Moretirumala : సర్వదర్శనానికి 36 గంటల సమయం
వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు నిండి టీబీసీ వరకు భక్తులు బయట క్యూలైన
Read Moreనవీన్ హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన నిహారిక
రాష్ట్రంలో సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో నిందితురాలు నిహారిక జైలు నుంచి విడుదల అయింది. ఈ కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న నిహారికకు కోర్టు బెయిల్ మంజూరు చేస
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును అడ్డుకున్న గ్రామస్తులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నిరసన సెగ తగిలింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్మపల్లి గ్రామంలో గువ్వల బాలరాజును గ్రామస్తులు అడ్డుకున్
Read Moreటీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్గోపాల్ రెడ్డి అరెస్టుపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించిం
Read MoreUttar Pradesh: రేషన్ ఏటీఎంలొచ్చినయ్
ఉత్తరప్రదేశ్ లో అన్న్ పూర్తి పేరిట రేషన్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా మూడు ఏటీఎంలను ప్రారంభించింది. త్వరలోనే
Read Moreమహిళను కొట్టి, లాక్కొచ్చి క్యాబ్లోకి ఎక్కించారు
మహిళలపై దాడులు ఆగడం లేదు. ఎక్కడ చూసినా వాళ్లపై అగాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. కళ్ల ముందు జరుగుతున్న దాడులను ఆపాలని, అగాయిత్యాలకు పాల్పడే వాళ్లను ఎద
Read More












