ఉత్తరప్రదేశ్ లో అన్న్ పూర్తి పేరిట రేషన్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా మూడు ఏటీఎంలను ప్రారంభించింది. త్వరలోనే ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. కేవలం 30 సెకన్లోనే బియ్యం గోదుమలు తీసుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. వినియోగదారులు, ఈ మెషీన్ మీద వేలిముద్ర వేయగానే 3 కేజీల బియ్యం ,2 కేజీల గోధుమలు వస్తాయి. మార్చి 15న లఖ్నో సమీపంలోని జనకీపురంలో తొలి ఏటీఎంను ప్రభుత్వం ప్రారంభించింది. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకున్నట్టే మిషన్ వద్దకు వచ్చిన వేలి ముద్ర వేసిన బియ్యం గోధుమలు తీసుకుని వెళ్లొచ్చు.
Uttar Pradesh: రేషన్ ఏటీఎంలొచ్చినయ్
- దేశం
- March 19, 2023
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి