లేటెస్ట్
కేటీఆర్, హరీష్ రావులతో ఒవైసీ భేటీ
హైదరాబాద్ : మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై వారితో చర్చించారు. హైదరాబాద్
Read Moreకల్తీ పాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
భూదాన్ పోచంపల్లి మున్సిపాల్టీలోని ఇంద్రియాల గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్నం ప్రభాకర్ అనే వ్యక్
Read Moreఆసుపత్రిలో చేరిన జార్ఖండ్ మాజీ సీఎం
జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ రాంచీలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కు
Read Moreమోడీ డబ్బులు పడగానే భార్యలు జంప్.. భర్తలు పరేషాన్
సొంత ఇంటి కల నిజం చేసుకోవాలనే చాలామంది బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటుంటారు. తమ దగ్గర ఉన్న డబ్బుతో పాటు లోన్ మనీ పెట్టి తమకు నట్టినట్టు ఇ
Read More‘అమిగోస్’ రొటీన్కు భిన్నం : హీరో కల్యాణ్ రామ్
రొటీన్ కు భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో అమిగోస్ సినిమా చేశానని నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘అమిగోస్’ మూవీ ఈ న
Read Moreవివాహానికి వెళ్తుండగా బస్సు, ట్రాక్టర్ ఢీ
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాల్యాల మండలం తక్కల్లపళ్లి గ్రామం మ్యాడంపల్లి టర్నింగ్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు, ట్రాక్టర్ ఢీ
Read Moreబ్యాగులో రూ. 25లక్షలు.. పోలీసులకు ఇచ్చేసిన ఆటో డ్రైవర్
ఈ రోజుల్లో రోడ్డుపై రూపాయి కనపడినా ఎవరూ చూడకుండా జేబులో వేసుకొనే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఓ వ్యక్తికి రూ.25 లక్షలు దొరికినా నిజాయితీతో
Read Moreప్రగతిభవన్ను బాబాసాహెబ్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తాం : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ను బాబాసాహెబ్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తామని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గడీల పాలనకు కాంగ్రెస్
Read Moreగూఢచర్యం కేసు.. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్
ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ మరోసారి నిరసనకు దిగింది. గూఢచర్యం కేసుపై ఆప్కి వ్యతిరేకంగా.. ఐటీఓ నుంచి సచివాలయం వరకు నిరసన ప్రదర్శన చ
Read Moreగాంధీ ఫ్యామిలీ నెహ్రూ పేరు ఎందుకు పెట్టుకోలె: మోడీ
పార్లమెంట్ సమావేశాలు గత రెండు రోజులుగా ప్రధాని మోడీ వర్సెస్ విపక్షాలు అన్నట్టుగా సాగుతున్నాయి. అదానీ ఇష్యూపై ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టిస్
Read Moreఎన్టీఆర్ అమెరికా పోతే కాంగ్రెస్ ఆయన సర్కారు కూల్చింది :మోడీ
రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ప్రధాని నరేంద్రమోడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
Read MoreDAO ఎగ్జామ్ డేట్మార్చాలని బీజేవైఎం వినతి పత్రం
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) ఎగ్జామ్ డేట్ మార్చాలంటూ బీజేవైఎం నాయకులు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కు వినతి పత్రం ఇచ్చారు. అదే రోజున స్టాఫ్ సెలక్షన్ కమిషన్,
Read MoreIND vs AUS : ముగిసిన తొలిరోజు ఆట
బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా నాగ్పూర్ వేదికగా జరుగుతోన్న ఫస్ట్ టెస్టు మొదటిరోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట
Read More












